• Home » Mangalagiri

Mangalagiri

CM Chandrababu: ఇదే డ్రోన్.. ఓ గేమ్ చేంజర్ అవుతుంది..

CM Chandrababu: ఇదే డ్రోన్.. ఓ గేమ్ చేంజర్ అవుతుంది..

కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌ 2024 మంగళవారం ఉద‌యం మంగళగిరిలోని సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో ప్రారంభమైంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.

Drone Summit: పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

Drone Summit: పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు.

Sajjala Ramakrishna Reddy: ఫోన్ ఇవ్వలేదు.. విచారణకు సహకరించడం లేదు..

Sajjala Ramakrishna Reddy: ఫోన్ ఇవ్వలేదు.. విచారణకు సహకరించడం లేదు..

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ120గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించామన్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని తెలిపారు. తమవద్ద ఉన్న ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ అడిగామని, ఆయన ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని..

Andhra Pradesh: పొన్నవోలుకు ఏబీఎన్ ప్రతినిధి షాక్.. ఆవేశంగా ఊగిపోయిన  సుధాకర్ రెడ్డి

Andhra Pradesh: పొన్నవోలుకు ఏబీఎన్ ప్రతినిధి షాక్.. ఆవేశంగా ఊగిపోయిన సుధాకర్ రెడ్డి

సజ్జలతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున వచ్చారు. సజ్జలతో పాటు వైసీపీ నాయకులు స్టేషన్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతి లేదని తెలిపారు. దీంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో పోలీసులపై..

Sajjala: వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Sajjala: వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.

AP News: టీడీపీ  ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత..

AP News: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత..

గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.

YS Jagan: దుష్టసంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ జగన్ ఆగ్రహం

YS Jagan: దుష్టసంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ జగన్ ఆగ్రహం

Andhrapradesh: ‘‘ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం’’ అని జగన్ అన్నారు.

Nara Lokesh: క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు

Nara Lokesh: క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు

‘క్లీన్ అండ్ గ్రీన్‌’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

TTD EO: సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో

TTD EO: సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వచ్చారు.

 Minister S. Savitha : కూటమి ప్రభుత్వంలో చేనేతకు పూర్వ వైభవం

Minister S. Savitha : కూటమి ప్రభుత్వంలో చేనేతకు పూర్వ వైభవం

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అధునాతన డిజైన్ల రూపకల్పనలో చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి