• Home » Mangalagiri

Mangalagiri

 Gas leak:  గ్యాస్ సిలెండర్ లీక్..  అన్ లోడ్ చేస్తుండగా..

Gas leak: గ్యాస్ సిలెండర్ లీక్.. అన్ లోడ్ చేస్తుండగా..

మంగళగిరిలోని హెచ్‌పి గ్యాస్ గోడౌన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిలెండర్‌లు అన్ లోడ్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చుట్టు వందలాది గ్యాస్ సిలిండర్‌లు ఉన్నాయి. ఎక్కడ సిలెండర్లు పేలుతాయోనని భయపడుతూ.. లీకైన్ సిలెండర్‌ను బయటకు విసిరి..

Kolikapudi: క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి

Kolikapudi: క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సోమవారం ఉదయం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు.

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

Andhrapradesh: వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని కాకినాడకు చెందిన తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

 Dhanurmasa Celebrations : ధనుర్మాస ఉత్సవాల్లో మంత్రి లోకేశ్‌

Dhanurmasa Celebrations : ధనుర్మాస ఉత్సవాల్లో మంత్రి లోకేశ్‌

శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ధనుర్మాసంలో దీక్షలు ఆచరించడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

Graduation Ceremony : సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు

Graduation Ceremony : సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు

మంగళవారం ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..

CM Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం

CM Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం

గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.

AP NEWS: ఎంపీలు కేశినేని శివ‌నాథ్‌, బాల‌శౌరిలకు కీలక ప‌ద‌వి

AP NEWS: ఎంపీలు కేశినేని శివ‌నాథ్‌, బాల‌శౌరిలకు కీలక ప‌ద‌వి

ఎంపీలు కేశినేని శివ‌నాథ్‌, బాల‌శౌరిలకు కీలక ప‌ద‌వి వరించింది. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

మంగళగిరిలోని ఆల్‌ ఇండి యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్‌) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

దాబా సిబ్బందిపై దాడి కేసులో.. బోరుగడ్డను విచారించిన పోలీసులు

దాబా సిబ్బందిపై దాడి కేసులో.. బోరుగడ్డను విచారించిన పోలీసులు

: రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను తుళ్లూరు పోలీసులు సోమవారం విచారించారు. ఈ ఏడాది మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని దాబాలో పని చేస్తున్న వారిని బెదిరించి,

హైవేపై అఘోరి హైడ్రామా

హైవేపై అఘోరి హైడ్రామా

ఉభయ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా హల్‌చల్‌ చేస్తున్న అఘోరి సోమవారం మంగళగిరిలో హంగామా సృష్టించింది. అఘోరి తరచూ మంగళగిరి వస్తూ.. ఆటోనగర్‌ ఎదురుగా ఉన్న ఓ కార్‌ వాష్‌ సెంటరులో కారును శుభ్రం చేయిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి