Home » Mangalagiri
Minister Lokesh Comments: మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడతావ్ అని ఎగతాళి చేశారని.. కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబును అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు.
బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు.'మన ఇల్లు- మన లోకేష్' కార్యక్రమంలో భాగంగా మూడో రోజు సోమవారం ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు.
Lokesh Competition With Chandrababu: ప్రతీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పోటీ పడేందుకు ప్రయత్నిస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. బాబుతో చేసిన ఛాలెంజ్ను నిలబెట్టుకున్నట్లు తెలిపారు.
Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు పదినెలల్లో పరిష్కారం చూపామని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Lokesh Red Book: లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇళ్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు 10 నెలల్లో మూయించామని మంత్రి లోకేష్ తెలిపారు. మూడు దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని స్పష్టం చేశారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి మరోసారి రానున్నారు.
Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు
రాజధాని అమరావతి విషయంలో గత వైసీపీ సర్కార్ మూడు ముక్కలాట ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి.
మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయ భవనానికి రెండేళ్ల తర్వాత ఇతర ప్రభుత్వ విభాగాలు చెల్లించే అద్దెతో సమానంగానే
Robbery: ఏపీలో హైటెక్ దొంగతనం జరిగింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో దొంగలు బంగారం కాజేశారు. సుమారురూ. 5 కోట్లు విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.