Home » Mangalagiri
Lokesh Red Book: లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇళ్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు 10 నెలల్లో మూయించామని మంత్రి లోకేష్ తెలిపారు. మూడు దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని స్పష్టం చేశారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి మరోసారి రానున్నారు.
Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు
రాజధాని అమరావతి విషయంలో గత వైసీపీ సర్కార్ మూడు ముక్కలాట ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి.
మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయ భవనానికి రెండేళ్ల తర్వాత ఇతర ప్రభుత్వ విభాగాలు చెల్లించే అద్దెతో సమానంగానే
Robbery: ఏపీలో హైటెక్ దొంగతనం జరిగింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో దొంగలు బంగారం కాజేశారు. సుమారురూ. 5 కోట్లు విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో నవీముంబైతో పాటు కోల్కతా, కోయంబత్తూరు వంటి నగరాల్లో
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నకిలీ నోట్ల విషయం కలకలం రేపుతోంది. ఒరిజనల్ నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లను ఇస్తామని ఆశ చూపించి ఓ దొంగల ముఠా సభ్యులు ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
మంగళగిరిలోని హెచ్పి గ్యాస్ గోడౌన్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిలెండర్లు అన్ లోడ్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చుట్టు వందలాది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఎక్కడ సిలెండర్లు పేలుతాయోనని భయపడుతూ.. లీకైన్ సిలెండర్ను బయటకు విసిరి..
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సోమవారం ఉదయం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు.