• Home » Mandipalli Ram Prasad Reddy

Mandipalli Ram Prasad Reddy

 Mandipalli Ramprasad Reddy: వైసీపీ నేతలు అలా చేస్తే తాట తీస్తాం.. మంత్రి మండిపల్లి  రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్

Mandipalli Ramprasad Reddy: వైసీపీ నేతలు అలా చేస్తే తాట తీస్తాం.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్

Mandipalli Ramprasad Reddy: వైసీపీ నేతలు దాడులకు పాల్పడితే తాటతీస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

CM Chandrababu:  క్రిస్మస్‌  శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగరోజు అని సీఎం చంద్రబాబు వివరించారు.

Minister RamPrasad Reddy: ఆ హామీని నిలబెట్టుకుంటాం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister RamPrasad Reddy: ఆ హామీని నిలబెట్టుకుంటాం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Free Bus: బస్సు ఎక్కితే నో టికెట్... ఎప్పటినుంచంటే...

Free Bus: బస్సు ఎక్కితే నో టికెట్... ఎప్పటినుంచంటే...

సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని రానున్న సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది.

APSRTC: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై  కీలక ప్రకటన

APSRTC: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన

కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గ్రామాల నుంచి నగరాలకు అనుసంధనం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతంమన్నారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావటానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.

Minister Mandipalli: ఏఐ రంగంలో ఏపీ తొలి అడుగు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Mandipalli: ఏఐ రంగంలో ఏపీ తొలి అడుగు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది. అయితే గూగుల్‌ ప్రకటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10వేలమందికి గూగుల్ ఎసెన్సిషియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుందని వ్యాఖ్యానించారు.

Minister Ram Prasad Reddy:వారి నుంచి అణాపైసలతో సహా  రాబడుతాం.. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వార్నింగ్

Minister Ram Prasad Reddy:వారి నుంచి అణాపైసలతో సహా రాబడుతాం.. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వార్నింగ్

జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుతామని చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

Minister Ramprasad Reddy: జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే... మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసుర్లు

Minister Ramprasad Reddy: జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే... మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసుర్లు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. జగన్ అనే వ్యక్తిని మనం ప్రేమించాలే తప్ప అతను ఎవరిని ప్రేమించడు అందులో వారి చెల్లి షర్మిలమ్మ కూడా ఒక భాగమని విమర్శించారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి