Home » Manchu Manoj
మనోజ్ ను జల్ పల్లి ఫామ్ హౌస్ లోకి రానీయకుండా వాచ్ మెన్ గేటు మూసివేశారు. ఆ క్రమంలో మనోజ్ పై బౌన్సర్లు దాడి చేశారు. మోహన్ బాబు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఇన్సిడెంట్ కవర్ చేసే మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. జల్పల్లి నివాసం నుంచి చిన్న కుమారుడు మంచు మనోజ్ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ ఆయన తేల్చి చెప్పారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఆస్తుల పంపకం విషయమై సినీ నటుడు మోహన్ బాబుతో కుమారుడు మనోజ్ గొడవకు దిగారని, అదే ఇంత పెద్దఎత్తున వివాదానికి దారి తీసిందని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ మోహన్ బాబు ఇంటి పని మనిషి ఈ వివాదానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఘర్షణకు ఆస్తి విషయం కాదని ఆమె తేల్చి చెప్పారు.
జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్బాబు ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మంచు మనోజ్, విష్ణు రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. మనోజ్ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు.
మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని మోహన్బాబు విశ్వవిద్యాలయం వద్ద వీడియో కవరేజ్కు వెళ్లిన ఇద్దరు మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.
మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయి నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోందనేదానిపై స్పెషల్ డిస్కషన్..
ఫ్యామిలీ గొడవల మధ్య సినీ నటుడు మంచు మనోజ్ నిన్న గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తన పై తన తండ్రి మోహన్ బాబు దాడికి పాల్పడినట్టుగా మనోజ్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు తాజా సోషల్ మీడియా పోస్టు నెట్టింట వైరలవుతోంది..