Home » Manchireddy Kishan Reddy
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తోంది.
ఆదివాసీ మహిళపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆది వాసీ సంఘాల బంద్ ప్రశాంతంగా జరిగింది. శని వారం ఆదివాసీ సంఘాల నాయకులు కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు.. ప్రజలకేం గ్యారంటీ ఇస్తారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి(MLA Manchireddy Kishanreddy
సీఎం కేసీఆర్ (CM KCR)కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. తెలంగాణ (Telangana) లో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy)ని అమరావతి (Amaravati) రాజధాని రైతులు కలిశారు. రాజధాని రిటర్నబుల్ ప్లాట్ల పత్రాలను బ్యాంకుల్లో పెట్టుకోవడంలేదని కిషన్రెడ్డి దృష్టికి రాజధాని రైతులు తీసుకువచ్చారు.
తెలంగాణను (Telangana) అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.