• Home » Mamata Banerjee

Mamata Banerjee

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా మారిందని ఆక్షేపణ తెలిపారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని తీవ్ర విమర్శలు గుప్పించారు.

మమత ఓటుబ్యాంకు బద్దలు

మమత ఓటుబ్యాంకు బద్దలు

పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ.. ఈదఫా అనూహ్య పరాజయం చవిచూశారు. ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీ చేతిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ .....

పనిచేయని సంక్షేమం

పనిచేయని సంక్షేమం

పశ్చిమబెంగాల్‌ ప్రజలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై ‘మమత’ చూపలేదు! సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకర్షించాలనుకున్న మమత ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

బీజేపీ ప్రభంజనం

బీజేపీ ప్రభంజనం

గతేడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘గంగా నది బిహార్‌ మీదుగా బెంగాల్‌కు ప్రవహిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో విజయం సాధించాం...

ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ

ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ (TMC) అనూహ్యంగా ఓటమి పాలవడంతో, మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇది పూర్తిగా 'లూటీ' అని ఆమె ఆరోపించారు.

బెంగాల్‌లో మమత నేతృత్వంలోని TMC పతనానికి కారణాలు!

బెంగాల్‌లో మమత నేతృత్వంలోని TMC పతనానికి కారణాలు!

బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 'RG Kar అత్యాచారం-హత్య' కేసు విషయంలో వ్యవహరించిన తీరు, పనితీరులో వైఫల్యం, గూండాయిజం, ముఖ్యంగా GenZ, GenX తరం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం కీలకమైంది.

కౌంటింగ్ కేంద్రాలు వదలొద్దు.. తుది ఫలితాలు మనవైపే: మమతా బెనర్జీ

కౌంటింగ్ కేంద్రాలు వదలొద్దు.. తుది ఫలితాలు మనవైపే: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయపథంలో దూసుకుపోతున్నట్టు ట్రెండ్స్ వెలువడుతున్న తరుణంలో టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ... తుది ఫలితాలు మనవైపే ఉంటాయని వ్యాఖ్యానించారు.

బెంగాల్ ఎన్నికల ఫలితాలపై బంగ్లాదేశ్‌లో టెన్షన్

బెంగాల్ ఎన్నికల ఫలితాలపై బంగ్లాదేశ్‌లో టెన్షన్

దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు(సోమవారం) ప్రారంభమైంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠంగా మారింది.

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈనెల 4న కౌంటింగ్ జరుగనుండటంతో కౌంటింగ్ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు ఆమె మాట్లాడారు.

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో కచ్చితంగా రీపోలింగ్‌ కోరాలని వారికి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి