• Home » Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: ఆదివారం వరకే గడువు.. ఏంటంటే..?

Mamata Banerjee: ఆదివారం వరకే గడువు.. ఏంటంటే..?

ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్‌‌లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.

 Kolkata : పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం

Kolkata : పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం

కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.

BSF forces : బెంగాల్‌ సరిహద్దుల్లో వేల మంది బంగ్లాదేశీయులు!

BSF forces : బెంగాల్‌ సరిహద్దుల్లో వేల మంది బంగ్లాదేశీయులు!

హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎ్‌సఎఫ్‌ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి.

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..

TMC: పార్టీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన సీఎం మమత

TMC: పార్టీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన సీఎం మమత

పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం వివాదాల్లోనే ఉంటారు. అందుకు గల్లీ స్థాయి నేత నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ వరకు అందుకు ఏ ఒక్కరు మినహాయింపు కాదన్నది సుస్పష్టం. దీంతో కేంద్రంలోని అధికార పార్టీతో చురకలంటించుకోక తప్పని పరిస్థితి అయితే నెలకొంది.

Mamata Banerjee: బీమా ప్రీమియంపై జీఎస్‌టీ.. నిర్మలా సీతారామన్‌కు మమత లేఖ

Mamata Banerjee: బీమా ప్రీమియంపై జీఎస్‌టీ.. నిర్మలా సీతారామన్‌కు మమత లేఖ

జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్‌టీ విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని, తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.

Viral News: అక్బర్, సీత పేర్లు మారాయ్.. కొత్త పేర్లేంటంటే

Viral News: అక్బర్, సీత పేర్లు మారాయ్.. కొత్త పేర్లేంటంటే

పేరులో ఏముంది అని చాలా మంది అనుకుంటారు. కొన్నిసార్లు ఆ పేరే వివాదాలకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనే గత కొంతకాలంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం శిలిగుడి సఫారీ పార్క్‌లో ఉన్న రెండు సింహాల గురించే ఇదంతా.

Jharkhand train accident: ఇదే నా పాలన అంటే.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత

Jharkhand train accident: ఇదే నా పాలన అంటే.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత

హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.

West Bengal: బెంగాల్‌ని విభజించేంత దమ్ముందా.. బీజేపీకీ దీదీ స్ట్రాంగ్ వార్నింగ్

West Bengal: బెంగాల్‌ని విభజించేంత దమ్ముందా.. బీజేపీకీ దీదీ స్ట్రాంగ్ వార్నింగ్

పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి.. ఎలా అడ్డుకోవాలో తనకు బాగా తెలుసని దీదీ పేర్కొన్నారు.

Sanjay Raut: మమతను అవమానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం

Sanjay Raut: మమతను అవమానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా మైక్ కట్టివేయడం ఆమెను అవమానించడమేనని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మైక్ ఆపేసే ప్రక్రియ ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధమని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి