• Home » Mamata Banerjee

Mamata Banerjee

Jharkhand train accident: ఇదే నా పాలన అంటే.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత

Jharkhand train accident: ఇదే నా పాలన అంటే.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత

హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.

West Bengal: బెంగాల్‌ని విభజించేంత దమ్ముందా.. బీజేపీకీ దీదీ స్ట్రాంగ్ వార్నింగ్

West Bengal: బెంగాల్‌ని విభజించేంత దమ్ముందా.. బీజేపీకీ దీదీ స్ట్రాంగ్ వార్నింగ్

పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి.. ఎలా అడ్డుకోవాలో తనకు బాగా తెలుసని దీదీ పేర్కొన్నారు.

Sanjay Raut: మమతను అవమానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం

Sanjay Raut: మమతను అవమానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా మైక్ కట్టివేయడం ఆమెను అవమానించడమేనని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మైక్ ఆపేసే ప్రక్రియ ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధమని చెప్పారు.

West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్

West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్

శ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నుంచి ఆ పార్టీలోని కింద స్థాయి నేతలు వరకు అందరిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సందేశ్‌కాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, చోప్రాలో టీఎంసీ నేత తాజ్‌ముల్‌ల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Delhi : నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి మమత వాకౌట్‌

Delhi : నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి మమత వాకౌట్‌

కేంద్ర బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానంటూ నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత మధ్యలోనే వాకౌట్‌ చేశారు.

NITI Aayog meet: జైరామ్, మీరక్కడ లేరు... మమత వాకౌట్‌పై నిర్మల సీతారామన్

NITI Aayog meet: జైరామ్, మీరక్కడ లేరు... మమత వాకౌట్‌పై నిర్మల సీతారామన్

'నీతి ఆయోగ్‌' సమావేశం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తప్పుపట్టడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ''సమావేశంలో మీరు లేనే లేరు...ఎలా తప్పుపడతారు?'' అని జైరామ్ రమేష్‌ను ప్రశ్నించారు.

NITI Aayog meeting: మమత మైక్ కట్ చేయడంలో నిజం ఎంత? ఎవరేం చెప్పారు?

NITI Aayog meeting: మమత మైక్ కట్ చేయడంలో నిజం ఎంత? ఎవరేం చెప్పారు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో తాను మాట్లాడుతుండగా 'మైక్' కట్ చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మమత వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ సైతం నిర్ధారించింది.

NITI Aayog: నీతి ఆయోగ్ సమావేశం నుంచి  మమతా బెనర్జీ వాక్ అవుట్

NITI Aayog: నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాక్ అవుట్

రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కొందరు..

Delhi : నేడే నీతి ఆయోగ్‌ భేటీ

Delhi : నేడే నీతి ఆయోగ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Mamata Banerjee: నీతి ఆయోగ్‌లో నిలదీస్తా.. ఢిల్లీ బాట పట్టిన మమత

Mamata Banerjee: నీతి ఆయోగ్‌లో నిలదీస్తా.. ఢిల్లీ బాట పట్టిన మమత

కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు కేటాయింపుల్లో 'వివక్ష' చూపారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలు ఈసారి 'నీతి ఆయోగ్' లో ఆ విషయాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. శనివారంనాడు ఢిల్లీలో జరిగే ''నీతి ఆయోగ్'' సమావేశంలో పశ్చిమబెంగాల్ పట్ల చూపుతున్న రాజకీయ వివక్షపై నిరసన తెలపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి