• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

Lok Sabha Election Results: ఎన్నికల ఫలితాలపై ఖర్గే తొలి రియాక్షన్ ఇదే..

Lok Sabha Election Results: ఎన్నికల ఫలితాలపై ఖర్గే తొలి రియాక్షన్ ఇదే..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలిసారి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిచ్చారని అన్నారు. ''ఇది ఆయన నైతిక, రాజకీయ ఓటమి'' అని అభివర్ణించారు. రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్‌తో కలిసి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.

Mallikarjun Kharge: దుర్బుద్ధితో వ్యవహరించొద్దు

Mallikarjun Kharge: దుర్బుద్ధితో వ్యవహరించొద్దు

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజ్యాంగాన్ని పాటించాలని కోరుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం అధికార యంత్రాంగానికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా దేశానికి సేవ చేయాలని, ఎవరిపట్లా దుర్బుద్ధితో వ్యవహరించకూడదని కోరారు

India Alliance's Appeal to ECI: తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించండి

India Alliance's Appeal to ECI: తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించండి

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు భారత ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) కలిశాయి. మంగళవారం కౌంటింగ్‌లో తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరిగాకే.. ఈవీఎంలను తెరవాలని ఇండియా కూటమి కోరింది.

Congress Party : ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బోగస్‌

Congress Party : ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బోగస్‌

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శనివారం వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ను కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపారేసింది. తాము మంచి ఫలితాలు సాధించబోతున్నామని, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించింది.

Lok Sabha Elections 2024: జూన్ 4న ఇండియా కూటమి నేతలతో రాహుల్, ఖర్గే సమావేశం..

Lok Sabha Elections 2024: జూన్ 4న ఇండియా కూటమి నేతలతో రాహుల్, ఖర్గే సమావేశం..

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Lok Sabha elections: 'ఇండియా' కూటమికి 295 సీట్లు .. పీపుల్స్ సర్వే ఇదేనన్న ఖర్గే

Lok Sabha elections: 'ఇండియా' కూటమికి 295 సీట్లు .. పీపుల్స్ సర్వే ఇదేనన్న ఖర్గే

లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆ సంఖ్య కూడా దాటవచ్చని, అంతకంటే మాత్రం తగ్గవని చెప్పారు.

Mallikarjun Kharge: దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోండి.. మోదీపై ఖర్గే విసుర్లు

Mallikarjun Kharge: దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోండి.. మోదీపై ఖర్గే విసుర్లు

కన్యాకుమారిలోని ధ్యానమందిరంలో జూన్ 1వ తేదీ వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ధ్యానం' లో కూర్చోనుండటంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారంనాడు విమర్శలు గుప్పించారు. రాజకీయాలను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. భగవంతుడి మీద అంతగా విశ్వాసం ఉంటే ఆ ధ్యానం ఏదో ఇంట్లోనే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

National : మోదీ.. 758 సార్లు!

National : మోదీ.. 758 సార్లు!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 421 సార్లకు పైగా ‘మందిరం-మసీదు’, దేశాన్ని విడదీసే విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.

PM Modi: ధ్యానం చేస్తే జ్ఞానం రాదు.. ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్..

PM Modi: ధ్యానం చేస్తే జ్ఞానం రాదు.. ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్..

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడోవిడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఖర్గే మాట్లాడారు.

Mallikarjun Kharge: 400 సీట్ల మాట మీరు మరిచిపోండి.. 200 కూడా దాటవు

Mallikarjun Kharge: 400 సీట్ల మాట మీరు మరిచిపోండి.. 200 కూడా దాటవు

భారతీయ జనతా పార్టీ ''అబ్ కీ బార్ 400 పార్'' నినాదంతో ఈసారి ఎన్నికల్లో దిగడం, ఇంతవరకూ జరిగిన ఆరు విడతల ఎన్నికలో దాదాపు లక్ష్యానికి చేరుకున్నామని క్లెయిమ్ చేసుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పందించారు. 400 సీట్ల క్లెయిమ్ ''బక్వాస్'' (నాన్సెన్స్) అని కొట్టిపారేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి