• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

Rahul Gandhi Birthday: రాహుల్‌కి శుభాకాంక్షల వెల్లువ.. ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన ఖర్గే, స్టాలిన్, ప్రియాంక

Rahul Gandhi Birthday: రాహుల్‌కి శుభాకాంక్షల వెల్లువ.. ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన ఖర్గే, స్టాలిన్, ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi Birthday) బుధవారం 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్‌ సహా వివిధ పార్టీల నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్‌ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

PM Modi: మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా.. కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా..!

PM Modi: మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా.. కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా..!

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీయే మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు.

Mallikarjun Kharge: మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు... ఖర్గే జోస్యం

Mallikarjun Kharge: మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు... ఖర్గే జోస్యం

నరేంద్ర మోదీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచ్చిందని, అది త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు మోదీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అది ఏ సమయంలోనైనా కూలిపోవచ్చని అన్నారు.

NDA Govt: ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు

NDA Govt: ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, అది ఎప్పుడైనా..

MalliKarjun Kharge: నీట్‌ మార్కులు, ర్యాంకులపై సర్కార్‌ రిగ్గింగ్‌

MalliKarjun Kharge: నీట్‌ మార్కులు, ర్యాంకులపై సర్కార్‌ రిగ్గింగ్‌

నీట్‌ అక్రమాలు, పేపర్‌లీక్‌ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం నీట్‌ కుంభకోణాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఎన్‌టీఎ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నీట్‌ అక్రమాలపై ఆయన సర్కారును ఉద్దేశించి ‘ఎక్స్‌’లో ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌,  మల్లికార్జున ఖర్గే

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌, మల్లికార్జున ఖర్గే

రామోజీరావు(Ramoji Rao) మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ (Rajnath Singh), మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Dinner Party: ఈ నేతలకు రేపు గ్రాండ్ డిన్నర్ పార్టీ..వీరికి మాత్రమేనా?

Dinner Party: ఈ నేతలకు రేపు గ్రాండ్ డిన్నర్ పార్టీ..వీరికి మాత్రమేనా?

తెలంగాణ(telangana)లో కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలకు(congress mps) శుభవార్త వచ్చేసింది. అది ఏంటంటే రేపు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 స్థానాలు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

INDIA bloc meet: మోదీకి వ్యతిరేకంగా జనం తీర్పునిచ్చారు.. ఎన్డీయే సమావేశంలో ఖర్గే

INDIA bloc meet: మోదీకి వ్యతిరేకంగా జనం తీర్పునిచ్చారు.. ఎన్డీయే సమావేశంలో ఖర్గే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాతీర్పు వ్యక్తిగతంగా మోదీకి రాజకీయ ఓటమి మాత్రమే కాకుండా నైతికపరమైన ఓటమి కూడా అని అభివర్ణించారు.

INDIA alliance meet: 'ఇండియా' కూటమి సమావేశం ప్రారంభం

INDIA alliance meet: 'ఇండియా' కూటమి సమావేశం ప్రారంభం

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు 'ఇండియా' కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి