• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

PM Modi: మణిపూర్‌ అంశంపై స్పందించిన మోదీ.. ప్రతిపక్షాలకు చురకలు

PM Modi: మణిపూర్‌ అంశంపై స్పందించిన మోదీ.. ప్రతిపక్షాలకు చురకలు

మణిపూర్‌ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రప్రభుత్వం తరపున ఆయన సమాధానమిచ్చారు.

Rajya Sabha Updates: విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్న మోదీ..

Rajya Sabha Updates: విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్న మోదీ..

పదేళ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో పనులు చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం తరపున ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు.

Hyderabad: విస్తరణకు వేళాయె!

Hyderabad: విస్తరణకు వేళాయె!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్‌లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ లోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

Rajya Sabha: ఖర్గే, ధన్‌ఖడ్ మధ్య సరదా సంభాషణ.. పెద్దల సభలో నవ్వులే నవ్వులు...

Rajya Sabha: ఖర్గే, ధన్‌ఖడ్ మధ్య సరదా సంభాషణ.. పెద్దల సభలో నవ్వులే నవ్వులు...

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్య వాడివేడి సంభాషణ జరిగిన రెండ్రోజులకే వారి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి.

Rajya Sabha: మాది సామాన్యూడి మాట, మోదీది మనసులో మాట: ఖర్గే

Rajya Sabha: మాది సామాన్యూడి మాట, మోదీది మనసులో మాట: ఖర్గే

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారంనాడు పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విపక్ష పార్టీలు సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడుతుంటే, ప్రధాని మోదీ మాత్రం తన మనసులోని మాట గురించి మాట్లాడుతుంటారని అన్నారు.

Ram Mohan Naidu: రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు.. విమానాశ్రయ ఘటనపై రామ్ మోహన్ నాయుడు

Ram Mohan Naidu: రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు.. విమానాశ్రయ ఘటనపై రామ్ మోహన్ నాయుడు

భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) విమర్శించారు.

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

PM Modi : ఎమర్జెన్సీ ఓ మచ్చ

PM Modi : ఎమర్జెన్సీ ఓ మచ్చ

‘ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించి మంగళవారంతో 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమర్జెన్సీ ఓ మచ్చ. అప్పట్లో ఎంతోమందిని అన్యాయంగా జైళ్లలో వేశారు.

Delhi : కాంగ్రెస్  లోకి పోచారం

Delhi : కాంగ్రెస్ లోకి పోచారం

మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

CM Revanth Reddy: కాంగ్రె్‌సలోకి పోచారం..

CM Revanth Reddy: కాంగ్రె్‌సలోకి పోచారం..

మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్‌ కండువా కప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి