• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

CM Revanth Reddy: ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

CM Revanth Reddy: ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏం చేయబోతున్నారు..!?

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏం చేయబోతున్నారు..!?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ(గురువారం) రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు పర్యటించి వివిధ కంపెనీలతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్ఠానం పెద్దలతో మాట్లాడనున్నారు.

Hyderabad: పదవుల బొనాంజా!

Hyderabad: పదవుల బొనాంజా!

తెలంగాణ కాంగ్రె్‌సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

Congress: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్  ఫోకస్

Congress: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్

ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Delhi : కాంగ్రెస్‌ బలోపేతంపై అధిష్ఠానం దృష్టి

Delhi : కాంగ్రెస్‌ బలోపేతంపై అధిష్ఠానం దృష్టి

కాంగ్రెస్‌ పార్టీ బలపడేందుకు వ్యూహ రచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం, కాంగ్రెస్‌ వంద మార్కును దాటడంతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నేతగా అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే భావన ఆ పార్టీలో కలిగింది.

Rahul Gandhi : జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి!

Rahul Gandhi : జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి!

సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బుచ్‌, ఆమె భర్త ధావల్‌ బుచ్‌కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి.

Mallikarjun Kharge: ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ వద్దు

Mallikarjun Kharge: ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ వద్దు

ఎస్సీ రిజర్వేషన్‌ అమలులో క్రీమీలేయర్‌ను పాటించాలన్న సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడింది.

Jagdeep Dhankhar: రాజ్యసభ నుంచి చైర్మన్‌ వాకౌట్‌!

Jagdeep Dhankhar: రాజ్యసభ నుంచి చైర్మన్‌ వాకౌట్‌!

రాజ్యసభలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడం కలకలం సృష్టించింది.

Agnipath Scheme: 'కార్గిల్ దివస్'లోనూ అబద్ధాలు మానరా? మోదీకి ఖర్గే కౌంటర్

Agnipath Scheme: 'కార్గిల్ దివస్'లోనూ అబద్ధాలు మానరా? మోదీకి ఖర్గే కౌంటర్

సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి