• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

 Mallikarjun Kharge: యూటర్న్‌ మోదీ!

Mallikarjun Kharge: యూటర్న్‌ మోదీ!

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్తగా ప్రకటించిన ‘యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం(యూపీఎ్‌స)’ను కాంగ్రెస్‌ ఎద్దేవాచేసింది.

Congress VS BJP: యూ అంటే యూటర్న్.. మోదీ ప్రభుత్వంపై ఖర్గే సెటైర్లు..

Congress VS BJP: యూ అంటే యూటర్న్.. మోదీ ప్రభుత్వంపై ఖర్గే సెటైర్లు..

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Mallikarjun Kharge: మైనారిటీలు లక్ష్యంగానే బుల్డోజర్ యాక్షన్.. బీజేపీపై ఖర్గే ఫైర్

Mallikarjun Kharge: మైనారిటీలు లక్ష్యంగానే బుల్డోజర్ యాక్షన్.. బీజేపీపై ఖర్గే ఫైర్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, బుల్డోజర్ చర్యలతో పౌరుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.

Rahul Gandhi : కశ్మీరీలతో నాది రక్తసంబంధం

Rahul Gandhi : కశ్మీరీలతో నాది రక్తసంబంధం

జమ్మూకశ్మీర్‌ ప్రజలతో తనది రక్తసంబంధమని, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడమే ఇండియా కూటమి ప్రాధాన్యమని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Jammu Kashmir assembly polls: జమ్మూ కశ్మీర్‌కు ఖర్గే, రాహుల్

Jammu Kashmir assembly polls: జమ్మూ కశ్మీర్‌కు ఖర్గే, రాహుల్

ఆగస్ట్ 21, 22 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతోపాటు పార్టీ శ్రేణులతో వారు భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చిస్తారు.

KTR: 3 విడతల్లో 40% మందికే మాఫీ!

KTR: 3 విడతల్లో 40% మందికే మాఫీ!

రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలను డిమాండ్‌ చేశారు.

KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..

KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..

తెలంగాణలో రైతు రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) లేఖ రాశారు. రూ.40వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్తున్నారని, కానీ రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Delhi : కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ సింఘ్వీ

Delhi : కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ సింఘ్వీ

కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నియమించారు.

Delhi : ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

Delhi : ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

CM Revanth Reddy: ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

CM Revanth Reddy: ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి