Home » Mallikarjun Kharge
లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే.
మహాభారతంలో దుర్యోధనుడిలా సీఎం రేవంత్రెడ్డి ప్రవర్తన ఉందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ విమర్శించింది. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది.
ప్రజాస్వామ్య సౌధాన్ని నాశనం చేసేందుకు, బుల్డోజర్ల తరహాలో వ్యవస్థలను కూల్చివేసేందుకు గత పదేళ్లుగా వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.
రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రె్సలో చేరారు. వీరిద్దరూ కాంగ్రె్సలో చేరతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలంటూ
తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు.
డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్సింగ్ సిరోయ మండిపడ్డారు. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్తగా ప్రకటించిన ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎ్స)’ను కాంగ్రెస్ ఎద్దేవాచేసింది.