Home » Mallareddy
తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీకి పూర్వ వైభవం కోసమే చంద్రబాబుతో భేటీ అయ్యానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీఎంఆర్ విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి కూడా తన కాలేజ్ క్యాంపస్లో విద్యార్థులతో కలిసి ఆడిపాడారు.
డీమ్డ్ యూనివర్సిటీగా మారిన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. కాళోజీ హెల్త్ వర్సిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్నట్లు వైద్యశాఖ గుర్తించింది.
‘తుపాన్ ప్రభావంతో విజయవాడ అతలాకుతలమైనప్పటికీ వరదలోనే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, ఆ కారణంగానే అతడు మృతి చెందాడంటూ మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
‘ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే.. నా లెవల్ వేరే ఉండేది. నేనే హోంమంత్రి అయ్యేవాడిని’ అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయనో చిన్న కండీషన్ పెట్టారు. ఆ కండీషన్కు అంగీకరిస్తేనే కాంగ్రెస్లో చేరుతానని.. లేదంటే చేరబోనని ప్రకటించారు.
మైసమ్మ గూడలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.