• Home » Malkajgiri

Malkajgiri

MP Eatala: వరదల్లో మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

MP Eatala: వరదల్లో మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే రూ. 50లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) డిమాండ్‌ చేశారు.

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

చెరువు, బఫర్‌ జోన్‌లలో నిర్మించిన పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రాతో కూల్చివేయించడం సంతోషమే కానీ.. అదే ముసుగులో సామాన్యుల నిర్మాణాలను పడగొడతామంటే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు టోకరా వేసి రూ.1.29 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Delhi : తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

Delhi : తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

నగరంలో హెరాయిన్‌ విక్రయించే ముఠా ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌), శంషాబాద్‌ ఎస్‌వోటీ, మాదాపూర్‌ పోలీసులు కట్టించారు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్‌ చేశారు.

MP Eatala: రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తా..

MP Eatala: రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తా..

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలను రైల్వేచక్రబంధం నుంచి విముక్తి కలిగించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. ఆయన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు.

MP Etala Rajender: ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం: ఈటల

MP Etala Rajender: ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం: ఈటల

రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాటి ఊసే ఎత్తడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆరోపించారు.

MLA: మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేస్తా..

MLA: మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేస్తా..

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. స్థానిక కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు.

MP Etala: ‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’

MP Etala: ‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’

‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’ అని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని మేడక కోటేశ్వరరావు, వాణిశ్రీ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.

MP Eetala: మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా..

MP Eetala: మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా..

మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. బీజేపీ వనస్థలిపురం డివిజన్‌ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌కు అభినందన కార్యక్రమాన్ని ఎఫ్‌సీఐ కాలనీలో నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి