• Home » Maheshwaram

Maheshwaram

Land Scam: మహేశ్వరం కేసు పునఃపరిశీలన!

Land Scam: మహేశ్వరం కేసు పునఃపరిశీలన!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో వందల కోట్ల రూపాయల విలువైన భూ బదలాయింపుల కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభ్యర్థన మేరకు ఈ కేసును పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు.

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. కుంభకోణం జరిగినపుడు కలెక్టర్‌గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను

Maheshwaram: భూదాన్‌ భూముల్లో మనీలాండరింగ్‌..!

Maheshwaram: భూదాన్‌ భూముల్లో మనీలాండరింగ్‌..!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేపట్టింది.

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు.

Hyderabad: పక్కనే నిల్చున్నారు.. అయినా మాటల్లేవ్‌..

Hyderabad: పక్కనే నిల్చున్నారు.. అయినా మాటల్లేవ్‌..

గతంలో ఒకే పార్టీలో ఉన్న ముగ్గురు మహిళా నేతలు ప్రస్తుతం ఉప్పూనిప్పులా మారారు. వారిలో ఇద్దరు పార్టీ మారగా, ఒకరు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆ ముగ్గురూ మంగళవారం బాలాపూర్‌(Balapur)లో జరిగిన గణేశ్‌ శోభాయాత్రలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

MLA: రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలి..

MLA: రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Maheshwaram MLA Sabitha Indra Reddy) డిమాండ్‌ చేశారు.

Net-Zero City: నాలుగో నగరం..

Net-Zero City: నాలుగో నగరం..

మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Maheswaram : రేపు స్కిల్‌ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన

Maheswaram : రేపు స్కిల్‌ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Maheshwaram: అన్నయ్యా.. నేనూ నీవెంటే..!

Maheshwaram: అన్నయ్యా.. నేనూ నీవెంటే..!

ఒకే తల్లి పిల్లలైన ఆ అన్నాచెల్లెళ్లు మరణంలోనూ తమ ప్రేమానుబంధాన్ని చాటుకున్నారు. అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన వెంటనే చెల్లెలి గుండె ఆగిపోయింది.

Manohar Reddy: ‘రూట్‌’ మార్చిన ‘కొత్త’.. మహేశ్వరం నుంచి బరిలోకి..

Manohar Reddy: ‘రూట్‌’ మార్చిన ‘కొత్త’.. మహేశ్వరం నుంచి బరిలోకి..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ముందు వరకు వివిధ పార్టీల్లో సీనియర్‌ నాయకులు. ఆయా పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు

తాజా వార్తలు

మరిన్ని చదవండి