• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

బీసీ సంఘాలు ప్రతిపక్షం ట్రాప్‌లో పడొద్దు!

బీసీ సంఘాలు ప్రతిపక్షం ట్రాప్‌లో పడొద్దు!

రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని, ప్రతిపక్ష నేతల ట్రాప్‌లో పడొద్దని బీసీ సంఘాల నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

Mahesh Kumar Goud: తెలంగాణకు ఇచ్చింది  గాడిద గుడ్డు

Mahesh Kumar Goud: తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షను నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా బీజేపీపై యద్దం ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు.

TPCC Chief Mahesh Kumar Goud : బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా

TPCC Chief Mahesh Kumar Goud : బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా

TPCC Chief Mahesh Kumar Goud : తెలుంగింటి కోడ‌లు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే కేటాయించినట్లుగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలపై బీజేపీ చూపిస్తున్న వివక్ష, రాజకీయ కక్షకు ఈ బ‌డ్జెట్ కేటాయింపులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఆదాయం సమకూర్చుతున్నా చిన్నచూపు..

ఆదాయం సమకూర్చుతున్నా చిన్నచూపు..

కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.

Mahesh Kumar Goud: కేసీఆర్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలు..

Mahesh Kumar Goud: కేసీఆర్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలు..

కాంగ్రెస్‌ ఏడాది పాలన, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై చర్చ కోసం ఎన్నిసార్లు సవాలు విసిరినా స్పందించని కేసీఆర్‌.. ఫాంహౌ్‌సలో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Mahesh Kumar Goud: వచ్చే నెల సూర్యాపేటకు రాహుల్‌

Mahesh Kumar Goud: వచ్చే నెల సూర్యాపేటకు రాహుల్‌

ఏఐసీసీ పిలుపు మేరకు జైబాపు.. జైభీం.. జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో సంవిధాన్‌ బచావో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఇందులో రాహుల్‌గాంధీ పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Mahesh Kumar Goud: ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్‌ భావజాలం గుర్తుకు రాలేదా?

Mahesh Kumar Goud: ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్‌ భావజాలం గుర్తుకు రాలేదా?

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను ఆలింగనం చేసుకున్నప్పుడు బీజేపీ నేతలకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు.

Mahesh Kumar Goud: మనువాదం అమలుకు బీజేపీ యత్నం

Mahesh Kumar Goud: మనువాదం అమలుకు బీజేపీ యత్నం

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. దేశంలో కాషాయ అజెండా, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మండిపడ్డారు.

Patancheru Congress: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

Patancheru Congress: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

Patancheru Congress: పటాన్ చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలను సర్దుమణిగేలా చూస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.

Mahesh Kumar: ఇందిరమ్మ ముందు మోదీ ఎంత?

Mahesh Kumar: ఇందిరమ్మ ముందు మోదీ ఎంత?

ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ త్యాగం ఎంత.. మోదీ పర్సనాలిటీ ఎంత?’ అంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిలదీశారు. కేంద్ర పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులివ్వబోమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఏ హక్కుతో అన్నారని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి