Home » Mahesh Kumar Goud
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో పీఎంకే డిస్టిలేషన్కు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రె్సను కూకటి వేళ్లతో సహా పెకిలించడం ఎవరి తరమూ కాదన్నారు.
స్కిల్ వర్సిటీకి అదానీ రూ. వంద కోట్లు ఇచ్చినట్లుగా.. కేటీఆర్ కూడా తను సంపాదించిన దాంట్లో రూ.50 కోట్లు ఇస్తే స్వీకరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ అన్నారు.
పారిశ్రామికవేత్త అదానీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇంచు భూమీ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. నేరం రుజువైతే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
ప్రజాప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎ్స చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సేవాదళ్ నేతలు, కార్యకర్తలకు ఆయా స్థాయుల్లో కోటా ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ వెల్లడించారు. పార్టీ ప్రధాన విభాగాల(ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు)తో సమానంగా గుర్తింపునూ ఇస్తామన్నారు.
రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరి.. మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కావోస్తుంది. ఈ నేపథ్యంలో సంబురాలు నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్లో పార్టీ అగ్రనేతలు భేటీ కానున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఆ పార్టీలో కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.
ఫొటో షూట్ కోసమే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మూసీ నిద్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 3 నెలలుంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని సీఎం రేవంత్రెడ్డి అంటే.. 12 గంటల ఉండి ఫొటో షూట్ చేసుకుని వచ్చారన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ నేతల మూసీ నిద్ర వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.