• Home » Mahbubnagar

Mahbubnagar

Mahbubnagar: ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ..

Mahbubnagar: ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఆలయం గుట్టపై రూ. 110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి చేస్తారు.

పండించిన ప్రతీ గింజను కొంటాం

పండించిన ప్రతీ గింజను కొంటాం

We buy every seed that is harvested రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వా కిటి శ్రీహరి అన్నారు.

మధుమేహ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి

మధుమేహ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి

Diabetes diagnosis tests should be expedited జిల్లా లో 30 ఏళ్ల వయసు దాటిన ప్ర తీ ఒక్కరికి ఉచిత మధుమేహ ప రీక్షలు చేసే కార్యక్రమాన్ని మరిం త వేగం పెంచాలని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి వైద్యాధికారులకు ఆదే శించారు.

Minister Jupally:  అప్పుల రాష్ట్రంగా మార్చిన  ఘనత గత పాలకులది..

Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..

రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందని, రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆయన అన్నారు.

కులగణనలో వివరాలు నమోదు చేసుకోండి

కులగణనలో వివరాలు నమోదు చేసుకోండి

సామాజిక, ఆర్థిక సర్వే(కులగణన)లో ముస్లింలు వివ రాలు నమోదు చేసుకోవాలని మిల్లీ మహాజ్‌ మహబూబ్‌నగర్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ ఖాజా ఫయాజుద్దీన్‌ అన్వర్‌పాష సూచించారు.

పాలమూరు అశాంతికి కారణం కాంగ్రెస్‌ నాయకులే..

పాలమూరు అశాంతికి కారణం కాంగ్రెస్‌ నాయకులే..

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతూ.. మరో వైపు స్వేచ్ఛ, ప్రజాపాలన అని చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పై మండి పడ్డారు. Congress leaders are the cause of Palamuru unrest.

ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలి

ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలి

జిల్లాలోని రైస్‌ మిల్లర్లు వానాకాలం సీజన్‌ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సహకరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సూచించారు.

తహసీల్దార్‌పై దాడి

తహసీల్దార్‌పై దాడి

Attack on Tehsildar జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల తహసీల్దార్‌ నరేందర్‌పై శుక్రవారం సాయంత్రం దాడి జరిగింది. ఇందుకు సంబంధించి తహసీల్దార్‌ నరేందర్‌, ఎస్‌ఐ వెంకటేష్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

జోగుళాంబ ఆలయంలో భక్తుల రద్దీ

జోగుళాంబ ఆలయంలో భక్తుల రద్దీ

అలంపూరు పుణ్యక్షేత్రంలో వెలసిన జోగుళాంబ బాల బ్రహ్మే శ్వర స్వామి వారి ఆలయాల్లో శుక్ర వారం దీపావళి, అమావాస్య సంద ర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. Crowd of devotees at Jogulamba Temple

Police Case:  బీఆర్ఎస్ మాజీ మంత్రిపై పోలీస్ కేసు...

Police Case: బీఆర్ఎస్ మాజీ మంత్రిపై పోలీస్ కేసు...

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తన అనుచరులతో పెద్ద ఎత్తున మహబూబ్‌నగర్‌లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య కారణం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ వరద బాస్కర్ అనే వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టడంపై పోలీసులు కేసు నమోదు చేసి బాష్కర్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి