Home » Mahbubnagar
సామాజిక, ఆర్థిక సర్వే(కులగణన)లో ముస్లింలు వివ రాలు నమోదు చేసుకోవాలని మిల్లీ మహాజ్ మహబూబ్నగర్ చీఫ్ ప్యాట్రన్ ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్పాష సూచించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతూ.. మరో వైపు స్వేచ్ఛ, ప్రజాపాలన అని చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై మండి పడ్డారు. Congress leaders are the cause of Palamuru unrest.
జిల్లాలోని రైస్ మిల్లర్లు వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సహకరించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
Attack on Tehsildar జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల తహసీల్దార్ నరేందర్పై శుక్రవారం సాయంత్రం దాడి జరిగింది. ఇందుకు సంబంధించి తహసీల్దార్ నరేందర్, ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
అలంపూరు పుణ్యక్షేత్రంలో వెలసిన జోగుళాంబ బాల బ్రహ్మే శ్వర స్వామి వారి ఆలయాల్లో శుక్ర వారం దీపావళి, అమావాస్య సంద ర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. Crowd of devotees at Jogulamba Temple
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో పెద్ద ఎత్తున మహబూబ్నగర్లోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య కారణం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ వరద బాస్కర్ అనే వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టడంపై పోలీసులు కేసు నమోదు చేసి బాష్కర్ను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో...
వానాకాలం ధా న్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బ ందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచిం చారు.
దీపావళి పండుగ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార సముదాయాలు కళకళలాడాయి.
ప్రజాసమస్యల పరిష్కారంలో జర్నలిస్టులే కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 29వ తేదీన జరిగే రైతాంగ ప్రజా నిరసన సభ స్థలాన్ని మాజీ మంత్రి నిరంజ న్రెడ్డి శనివారం పరిశీలించారు.