• Home » Mahbubnagar

Mahbubnagar

Bird Flu: వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 4 వేల కోళ్లు మృతి

Bird Flu: వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 4 వేల కోళ్లు మృతి

Telangana: తెలంగాణలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఒకేసారి నాలుగువేల కోళ్లు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. వనపత్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

DK Aruna: ఢిల్లీలో బీజేపీ గెలుపుపై డీకే అరుణ ఏమన్నారంటే..

DK Aruna: ఢిల్లీలో బీజేపీ గెలుపుపై డీకే అరుణ ఏమన్నారంటే..

ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రేస్ నేతలు ఇస్తామన్న ఆరు గ్యాంరెంటీ పథకాలు అటకెక్కాయని, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. ప్రధాన ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే నిధులు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు.

CM Revanth Reddy: నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

CM Revanth Reddy: నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు పథకాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను సీఎం ప్రారంభిస్తారు.

TG News: నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత

TG News: నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత

నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే..

Mahbubnagar: పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే జాతీయవాద నినాదం: చింతకింది కాశీం

Mahbubnagar: పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే జాతీయవాద నినాదం: చింతకింది కాశీం

పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే రాజ్యం జాతీయవాద నినాదాన్ని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ప్రొఫెసర్‌ చింతకింది కాశీం విమర్శించారు.

Mahbubnagar: ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ..

Mahbubnagar: ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఆలయం గుట్టపై రూ. 110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి చేస్తారు.

పండించిన ప్రతీ గింజను కొంటాం

పండించిన ప్రతీ గింజను కొంటాం

We buy every seed that is harvested రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వా కిటి శ్రీహరి అన్నారు.

మధుమేహ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి

మధుమేహ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి

Diabetes diagnosis tests should be expedited జిల్లా లో 30 ఏళ్ల వయసు దాటిన ప్ర తీ ఒక్కరికి ఉచిత మధుమేహ ప రీక్షలు చేసే కార్యక్రమాన్ని మరిం త వేగం పెంచాలని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి వైద్యాధికారులకు ఆదే శించారు.

Minister Jupally:  అప్పుల రాష్ట్రంగా మార్చిన  ఘనత గత పాలకులది..

Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..

రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందని, రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి