Home » Mahatma Gandhi
భార్య వియోగంతో 25 ఏళ్ళ ప్రాయంలోనే ఐహిక బంధాలను త్యజించి, గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు చేరారు. ఆశ్రమంలో ఆయన సేవానిరతికి గాంధిజీ ముగ్ధులయ్యారు. 'మొండితనా'నికి ముచ్చటపడ్డారు.
దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వచ్చిందనే భావన బలంగా పెరుగుతూ ఉంది.
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలను కూడా ముద్రించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కరెన్సీ గురించిన ఈ ఆసక్తికర అంశాలు మీకు తెలుసా?