• Home » Mahabubnagar

Mahabubnagar

CM Revanth Reddy: పాలమూరుపై కేసీఆర్‌ నిర్లక్ష్యం

CM Revanth Reddy: పాలమూరుపై కేసీఆర్‌ నిర్లక్ష్యం

మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపడం వల్లే తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు సీఎంగా పనిచేసే అవకాశం కేసీఆర్‌కు వచ్చిందని.. కానీ, ఆయన ఈ ప్రాంత అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Madhusudhanachari: మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోంది

Madhusudhanachari: మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోంది

రాష్ట్రంలో ఏ మాత్రం మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోందని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.

Harish Rao : ఓట్ల కోసం ఒట్లు పెట్టారు

Harish Rao : ఓట్ల కోసం ఒట్లు పెట్టారు

రైతులకు డిసెంబరు 9న రుణమాఫీ చేయకపోవడంతో.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. దేవుళ్లపై ఒట్లు పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Jain temple: జైన మందిరానికి పూర్వవైభవం పురావస్తు శాఖ అధికారుల ప్రణాళిక

Jain temple: జైన మందిరానికి పూర్వవైభవం పురావస్తు శాఖ అధికారుల ప్రణాళిక

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో శిథిలావస్థలోని పురాతన జైన మందిరాన్ని(గొల్లతగుడి) పునరుద్ధరించేందుకు పురావస్తు శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. క్రీ.శ 6-7శతాబ్దాల్లో రాష్ట్ర కూటుల కాలంలో కాల్చిన

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

కృష్ణమ్మ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా కళకళలాడుతూనే ఉంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు వరదలతో నిండుకుండలానే ఉంటుంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు ఈ ఏడాది వరద ఉధృతి కొనసాగుతోంది.

కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం!

కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం!

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న పెళ్లి జరిగింది.

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్‌ క్రిమినల్స్‌ ఆట కట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

తెలంగాణలో ఓ నియంత ప్రభుత్వం పోయి మరో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ(Mahbubnagar MP DK Aruna) అన్నారు, చార్మినార్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

Mahabubnagar: రష్యాలో నిత్యం నరకమే..

Mahabubnagar: రష్యాలో నిత్యం నరకమే..

బాంబుల మోత.. తుపాకీ కాల్పులు.. తెలియని దేశం.. ఒక్క పూట భోజనం.. 15 గంటల పని.. దట్టమైన అడవి.. గడ్డ కట్టించే చలి.. స్లీపింగ్‌ బ్యాగులో నిద్ర.. ఇలా ఎనిమిది నెలలు నిత్యం నరకమే.

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తర్వాత అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెండున్నర గంటల వ్యవధిలో 70 ఇళ్లను నేలమట్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి