• Home » Mahabubnagar

Mahabubnagar

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తర్వాత అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెండున్నర గంటల వ్యవధిలో 70 ఇళ్లను నేలమట్టం చేశారు.

Mahabubnagar : విషాద యాత్ర!

Mahabubnagar : విషాద యాత్ర!

రేడియం స్టిక్కర్లు గానీ, పార్కింగ్‌ లైట్లు గానీ లేకుండా రోడ్డుపై ఆగివున్న ఆ వ్యాను తీర్థయాత్ర ముగించుకొని కారులో తిరుగు ప్రయాణమైన వారి పాలిట మృత్యువై నిరీక్షించింది!

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో కీలక అడుగు..

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో కీలక అడుగు..

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. ఈ రహదారి నిర్మితమయ్యే మార్గంలో అవసరమవుతున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం 73.04హెక్టార్ల (160.68 ఎకరాలు) అటవీయేతర భూములను మహబూబాబాద్‌ జిల్లాలో కేటాయించింది.

CM Revanth Reddy: సీఎం అమెరికా పర్యటన తెలంగాణ మార్పునకు నాంది: యెన్నం

CM Revanth Reddy: సీఎం అమెరికా పర్యటన తెలంగాణ మార్పునకు నాంది: యెన్నం

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. ఈ పర్యటన తెలంగాణ మార్పునకు నాంది పలకబోతోంది.

Dr. Gadala Srinivas Rao: మహబూబాబాద్‌ ఏడీపీహెచ్‌వోగా గడల

Dr. Gadala Srinivas Rao: మహబూబాబాద్‌ ఏడీపీహెచ్‌వోగా గడల

మాజీ ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. మొన్నటి సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయన్ను సర్కారు బదిలీ చేసింది.

CM Revanth: 2014లోనే  జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే..

CM Revanth: 2014లోనే జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే..

దివంగత మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి తెలిపారు. జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు.

Bhadradri Kothagudem: 5 జిల్లాల్లో సికిల్‌సెల్‌ తీవ్రత

Bhadradri Kothagudem: 5 జిల్లాల్లో సికిల్‌సెల్‌ తీవ్రత

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సికిల్‌ సెల్‌ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. సికిల్‌సెల్‌ ఎక్కువగా గిరిజన, మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోనే ఉంటుంది.

Mahakavi Dasarathi: మహబూబాబాద్‌ జిల్లాకు దాశరథి పేరు?

Mahakavi Dasarathi: మహబూబాబాద్‌ జిల్లాకు దాశరథి పేరు?

మలిదశ తెలంగాణ ఉద్యమానికి దాశరథి వంటి మహాకవుల సాహిత్యం ప్రధాన భూమికగా నిలిచిందని, ఆ వైతాళికుల స్ఫూర్తితో తాము స్వరాష్ట్ర సాధన కోసం చట్టసభల్లో, ప్రజా క్షేత్రంలో రాజీ లేని పోరాటాన్ని సాగించామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Hyderabad: ఫార్ములా 1540

Hyderabad: ఫార్ములా 1540

ఫార్ములా వన్‌ రేసులు కోసం తెలుసా.. !! ఈ రేసుల్లో పాల్గొనే కార్లు ట్రాక్‌పై అత్యధికంగా గంటకు 375 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు రికార్డులు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి