• Home » Mahabubnagar

Mahabubnagar

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

RRB Exam: ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

RRB Exam: ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో జరుగనున్న ఆర్‌ఆర్‌బీ అర్హత పరీక్షల అభ్యర్థుల కోసం ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్‌వో శ్రీధర్‌(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.

Mahbubnagar: ఆస్పత్రిలోనూ  కలుషితాహారం

Mahbubnagar: ఆస్పత్రిలోనూ కలుషితాహారం

బడిలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన చిన్నారులకు అక్కడా పురుగులున్న అల్పాహారం పెట్టారు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఈ ఘటన కలకలం సృష్టించింది.

TG Politics: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్

TG Politics: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్

లగచర్లలో పర్యటించేందుకు మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ సోమవారం ప్రయత్నించారు. అయితే ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

CM Revanth Reddy: పాలమూరుపై కేసీఆర్‌ నిర్లక్ష్యం

CM Revanth Reddy: పాలమూరుపై కేసీఆర్‌ నిర్లక్ష్యం

మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపడం వల్లే తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు సీఎంగా పనిచేసే అవకాశం కేసీఆర్‌కు వచ్చిందని.. కానీ, ఆయన ఈ ప్రాంత అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Madhusudhanachari: మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోంది

Madhusudhanachari: మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోంది

రాష్ట్రంలో ఏ మాత్రం మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోందని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.

Harish Rao : ఓట్ల కోసం ఒట్లు పెట్టారు

Harish Rao : ఓట్ల కోసం ఒట్లు పెట్టారు

రైతులకు డిసెంబరు 9న రుణమాఫీ చేయకపోవడంతో.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. దేవుళ్లపై ఒట్లు పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Jain temple: జైన మందిరానికి పూర్వవైభవం పురావస్తు శాఖ అధికారుల ప్రణాళిక

Jain temple: జైన మందిరానికి పూర్వవైభవం పురావస్తు శాఖ అధికారుల ప్రణాళిక

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో శిథిలావస్థలోని పురాతన జైన మందిరాన్ని(గొల్లతగుడి) పునరుద్ధరించేందుకు పురావస్తు శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. క్రీ.శ 6-7శతాబ్దాల్లో రాష్ట్ర కూటుల కాలంలో కాల్చిన

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

కృష్ణమ్మ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా కళకళలాడుతూనే ఉంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు వరదలతో నిండుకుండలానే ఉంటుంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు ఈ ఏడాది వరద ఉధృతి కొనసాగుతోంది.

కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం!

కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం!

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న పెళ్లి జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి