• Home » Mahabubabad

Mahabubabad

BRS: బీఆర్ఎస్ నేతపై కేసు నమోదు.. కారణమిదే..?

BRS: బీఆర్ఎస్ నేతపై కేసు నమోదు.. కారణమిదే..?

కాాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. భూములును ఆక్రమించిన వారిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టింది.

BRS: మహబూబాబాద్‌లో గురువారం బీఆర్ఎస్ మహాదర్నా

BRS: మహబూబాబాద్‌లో గురువారం బీఆర్ఎస్ మహాదర్నా

లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్‌ఎస్‌ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్‌ఎస్‌ అందించినట్టు సమాచారం.

రైతును ముంచిన నకిలీ విత్తనాలు

రైతును ముంచిన నకిలీ విత్తనాలు

మహబూబాబాద్‌ జిల్లాలో నాసిరకం విత్తనాల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

Priyanka Mohan: వేదిక కూలి పడిపోయిన హీరోయిన్‌ ప్రియాంక

Priyanka Mohan: వేదిక కూలి పడిపోయిన హీరోయిన్‌ ప్రియాంక

‘సరిపోదా శనివారం’ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదిక కుప్పకూలడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

Mahabubabad: ఇన్‌స్టా రీల్‌తో చిన్నారులకు పెద్ద సాయం

Mahabubabad: ఇన్‌స్టా రీల్‌తో చిన్నారులకు పెద్ద సాయం

సోషల్‌ మీడియాను సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి అనేందుకు ఉదాహరణగా నిలిచే ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు

Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు

వయసులో చిన్నదాన్నే కానీ తోటి మనుషులకు సాయం చేసే విషయంలో తన మనస్సు చాలా పెద్దదని నిరూపించింది మహబూబాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సింధు.

CM Revanth: ప్రకృతి ప్రకోపం చూపించింది

CM Revanth: ప్రకృతి ప్రకోపం చూపించింది

Telangana: ప్రకృతి ప్రకోపం చూపించిందని.. అత్యంత దురదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని సీతారాంనాయక్ తండాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొంత ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు.

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్కరు ఆందోళన చెందొద్దని సూచించారు. వర్షాలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలతో 16 మంది చనిపోయారని వెల్లడించారు. లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

CM Revanth Reddy: సీఎం షెడ్యూల్‌లో మార్పులు..

CM Revanth Reddy: సీఎం షెడ్యూల్‌లో మార్పులు..

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, నెల్లికుదురు మండలం రావిరాలలో సీఎం పర్యటించాల్సి ఉండగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తాండా చేరుకోనున్నారు.

Mahabubabad: కూలిన ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు: మంత్రి సీతక్క

Mahabubabad: కూలిన ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు: మంత్రి సీతక్క

మహబూబాబాద్‌ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం మంత్రి సీతక్క అధికారులతో కలిసి పర్యటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి