• Home » Mahabubabad

Mahabubabad

Mahabubabad: పొలమారి ఊపిరితిత్తుల్లోకి పల్లీ గింజ

Mahabubabad: పొలమారి ఊపిరితిత్తుల్లోకి పల్లీ గింజ

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి పల్లీ గింజలు తింటుండగా పొలమారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మృతి చెందాడు.

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

Kalvakuntla Kavitha: రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..

నాగర్ కర్నూల్: అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన కందునూరి వెంకటేశ్‌

Mahabubabad: పీడీఎస్‌ బియ్యం కేసులో తొర్రూరు సీఐ అరెస్టు

Mahabubabad: పీడీఎస్‌ బియ్యం కేసులో తొర్రూరు సీఐ అరెస్టు

సీజు చేసిన రేషన్‌ బియ్యం లారీని విడిచేందుకు రూ.5లక్షల లంచం డిమాండ్‌ చేసిన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు సీఐ కె.జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Mahabubabad: కల్తీ మిర్చి విత్తనాలతో నష్టంపై నివేదిక ఇవ్వండి

Mahabubabad: కల్తీ మిర్చి విత్తనాలతో నష్టంపై నివేదిక ఇవ్వండి

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కేలోత్‌ తండాలో మిర్చి సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల తో నష్టపోయారని, దీనిపై సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో

Farmer Suicide: ప్రాణాలు తీసిన అప్పులు!

Farmer Suicide: ప్రాణాలు తీసిన అప్పులు!

సాగు చేసిన పంటలు చేతికిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురురైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Mahabubabad: విద్యుత్‌ శాఖలో ఉద్యోగం పేరిట వసూళ్లు

Mahabubabad: విద్యుత్‌ శాఖలో ఉద్యోగం పేరిట వసూళ్లు

విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 15 మంది దగ్గరి నుంచి రూ.1.76 కోట్లు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ సర్వయ్య ఆదివారం తెలిపారు.

Ganta Srinivasa Rao: ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

Ganta Srinivasa Rao: ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్‌ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Mahabubabad: అనుమానంతో.. భార్యను ఉరి వేసి చంపి బావిలో వేలాడదీసిన భర్త

Mahabubabad: అనుమానంతో.. భార్యను ఉరి వేసి చంపి బావిలో వేలాడదీసిన భర్త

కేసముద్రం స్టేషన్‌లోని ఉప్పరపల్లి రోడ్‌లో ఆదివారం బత్తుల అనూష(30)ను ఆమె భర్త ఉరి వేసి చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు రూరల్‌ సీఐ సర్వయ్య తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి