• Home » Mahabubabad

Mahabubabad

SSC Results: పది.. పటాకా!

SSC Results: పది.. పటాకా!

ఇంటర్మీడియట్‌ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా.. రికార్డు స్థాయిలో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు

Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు

మహబూబాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్‌ గౌస్‌పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders FIGHT: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

Mahbubabad: చంపించింది భార్యే..

Mahbubabad: చంపించింది భార్యే..

తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి చంపించింది. ఈ నెల 1న అర్ధరాత్రి మహబూబాబాద్‌ జిల్లా అయోధ్య గ్రామపరిధిలోని భజనతండా సమీపంలో జరిగిన హెల్త్‌సూపర్‌ వైజర్‌ తాటి పార్థసారథి హత్య మిస్టరీ వీడింది.

Mahabubabad: మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

Mahabubabad: మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మటన్‌ వండలేదని కట్టుకున్న భార్యనే కొట్టి చంపాడు ఓ ఘనుడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం బూరుగుచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మాంజా తండాలో జరిగింది.

Mahabubabad: పొలమారి ఊపిరితిత్తుల్లోకి పల్లీ గింజ

Mahabubabad: పొలమారి ఊపిరితిత్తుల్లోకి పల్లీ గింజ

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి పల్లీ గింజలు తింటుండగా పొలమారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మృతి చెందాడు.

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

Kalvakuntla Kavitha: రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..

నాగర్ కర్నూల్: అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన కందునూరి వెంకటేశ్‌

Mahabubabad: పీడీఎస్‌ బియ్యం కేసులో తొర్రూరు సీఐ అరెస్టు

Mahabubabad: పీడీఎస్‌ బియ్యం కేసులో తొర్రూరు సీఐ అరెస్టు

సీజు చేసిన రేషన్‌ బియ్యం లారీని విడిచేందుకు రూ.5లక్షల లంచం డిమాండ్‌ చేసిన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు సీఐ కె.జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి