• Home » Maha Shivratri

Maha Shivratri

శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

హైకోర్డు న్యాయమూర్తులు జస్టిస్‌ వీ.సుజాత, జస్టిస్‌ కే. సురే్‌షరెడ్డి, జస్టిస్‌ కృష్ణమోహన్‌ కోటప్పకొండలోని శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

శ్రీశైలంలో నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు, గోదావరి నదిలో మునిగిపోతున్న స్నేహితుల రక్షణ కోసం వెళ్లిన విద్యార్థులు చనిపోయారు.

Mahashivaratri Celebrations: శంభో శివ శంభో!

Mahashivaratri Celebrations: శంభో శివ శంభో!

తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.

అద్భుతం.. చాక్‌పీస్ శివలింగాలు

అద్భుతం.. చాక్‌పీస్ శివలింగాలు

Shivalingas: మహాశివరాత్రి పర్వదినాన ఓ సూక్ష్మ కళాకారుడు తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నాడు. దాదాపు 109 శివలింగాలను చాక్‌పీసులతో తయారు చేశాడు. ఈ శివలింగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Sri Kalahasti: అన్ని రకాల  ఆర్జిత సేవలు  రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Sri Kalahasti: అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.

Mahashivrathri 2025 Fasting Rules: మహా శివరాత్రి నాడు ఉండే 3 రకాల ఉపవాసాల గురించి తెలుసా

Mahashivrathri 2025 Fasting Rules: మహా శివరాత్రి నాడు ఉండే 3 రకాల ఉపవాసాల గురించి తెలుసా

శివరాత్రి నాడు ఆచరించాల్సిన 3 రకాల ఉపవాసాలు, పాటించాల్సిన ఆహార నియమాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Maha Shivarathri: కనులపండువగా  శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

Maha Shivarathri: కనులపండువగా శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించారు. అది ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి..

Fruits: శివరాత్రి ఎఫెక్ట్‌.. పెరిగిన పండ్ల ధరలు

Fruits: శివరాత్రి ఎఫెక్ట్‌.. పెరిగిన పండ్ల ధరలు

మహాశివరాత్రి సందర్భంగా పండ్ల ధరలు భారీగా పెరిగాయి. ముషీరాబాద్‌, రాంనగర్‌, భోలక్‌పూర్‌, శివాలయం చౌరస్తా, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల్లో కిలో పుచ్చకాయ రూ.30, ద్రాక్షా కిలో రూ.125, ఆరెంజ్‌ వందకు 4, యాపిల్‌ వందకు 4, సపోట కిలో రూ.80, కర్భూజ కిలో రూ. 80 నుంచి 90, కర్జూర 250గ్రాములు రూ.80కు విక్రయిస్తున్నారు.

Maha Kumbh culmination today: కుంభమేళా చివరి రోజు.. అమృత స్నానం కోసం పోటెత్తుతున్న భక్తులు

Maha Kumbh culmination today: కుంభమేళా చివరి రోజు.. అమృత స్నానం కోసం పోటెత్తుతున్న భక్తులు

నేటితో మహాకుంభమేళా ముగియనుండటంతో భక్తులు చివరి అమృతస్నానం కోసం ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తుతున్నారు. మహా శివరాత్రి రోజున పుణ్యస్నానం ఆచరించి తరిస్తున్నారు.

CM Chandrababu: శివరాత్రి శుభాకాంక్షలు: సిఎం చంద్రబాబు

CM Chandrababu: శివరాత్రి శుభాకాంక్షలు: సిఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి