• Home » Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: యూపీ బాటలో మధ్యప్రదేశ్.. ఇదీ విషయం

Madhya Pradesh: యూపీ బాటలో మధ్యప్రదేశ్.. ఇదీ విషయం

ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ పయనిస్తోంది. కన్వార్ యాత్ర జరిగే మార్గంలో ఆహార పదార్థాలు విక్రయించే యజమానులు విధిగా తమ పేర్లను బోర్డు మీద ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఉజ్జయిని మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. షాపు యజమానులు బోర్డు మీద విధిగా తమ పేరు, మొబైల్ నంబర్ ప్రదర్శించాలని స్పష్టం చేసింది.

Viral: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై కారులో ఎక్కించుకొని.. వీడియో తీసి..

Viral: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై కారులో ఎక్కించుకొని.. వీడియో తీసి..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికపై ఓ నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి, కారులో ఎక్కించుకొని..

Tribals: ‘భిల్ ప్రదేశ్’ కోసం ట్రైబల్స్ ఉద్యమం

Tribals: ‘భిల్ ప్రదేశ్’ కోసం ట్రైబల్స్ ఉద్యమం

కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌‌లోని 49 జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజస్థాన్ గిరిజన సమాజం కోరుతోంది. ఇందులో మెజార్టీ జిల్లాలను రాజస్థాన్ నుంచి అడుగుతోంది. రాజస్థాన్‌లో 33 జిల్లాలు ఉండగా 12 జిల్లాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రం కోసం ఆదివాసి పరివార్ సహా 35 గిరిజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.

Madhya Pradesh: పాపం.. ఆ రైతు పొర్లు దండాలు

Madhya Pradesh: పాపం.. ఆ రైతు పొర్లు దండాలు

తనకున్న కొద్ది భూమిని స్థానిక మాఫియా లాగేసుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఉన్నధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. వారు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. ఆ క్రమంలో ఇప్పుడు మనం ఏం చేయాలని ప్రశ్నించుకొంటూ రైతు కలెక్టర్‌లో పొర్లు దండాలు పెట్టడం ప్రారంభించాడు.

Digvijaya Singh: మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిన దిగ్విజయ్ సింగ్

Digvijaya Singh: మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిన దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) రాజ్‌గఢ్(Rajgarh) 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రక్రియను సవాల్ చేస్తూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

Tribal Man: దొంగతనం కేసులో అదుపులోకి..

Tribal Man: దొంగతనం కేసులో అదుపులోకి..

ఓ గిరిజన యువకుడిపై పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. పెళ్లి జరిగే సమయంలో కనికరించలేదు. వివాహ ఊరేగింపు జరుగుతుండగా స్టేషన్ తీసుకెళ్లారు. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు.. స్టేషన్ వెళ్లాక ఛాతీలో నొప్పి అని చెప్పాడట.. ఆస్పత్రికి తీసుకెళ్లామని, ఫలితం లేదని పోలీసులు కట్టు కథ అల్లారు. ఈ విషయం చెబుతూ ఆ యువకుడి బంధువులు మండిపడ్డారు.

Harishankar Jain: భోజశాల కింద 94 విరిగిన విగ్రహాలు!

Harishankar Jain: భోజశాల కింద 94 విరిగిన విగ్రహాలు!

మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల-కమల్‌ మౌలా మసీదు సముదాయం కింద 94కి పైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్‌ జైన్‌ తెలిపారు.

Pucture Shop: డిగ్రీలతో వచ్చేదేం లేదు.. పంక్చర్ షాపులు పెట్టుకోండి

Pucture Shop: డిగ్రీలతో వచ్చేదేం లేదు.. పంక్చర్ షాపులు పెట్టుకోండి

ఉద్యోగాల ప్రస్తావన వచ్చినప్పుడు.. దాదాపు రాజకీయ నేతలందరి స్వరం ఒకేలాగా ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తారు. అందుకోసం..

Bhopal : బీజేపీలోకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ జడ్జి

Bhopal : బీజేపీలోకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ జడ్జి

మధ్యప్రదేశ్‌ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి రాఘవేంద్ర శర్మ కాషాయ కండువా కప్పి జస్టిస్‌ రోహిత్‌ ఆర్యను పార్టీలోకి ఆహ్వానించారు.

Viral News: నువ్వసలు భార్యవేనా.. భర్త నల్లగా ఉన్నాడని..

Viral News: నువ్వసలు భార్యవేనా.. భర్త నల్లగా ఉన్నాడని..

‘మనసు మంచిదైతే చాలు కలర్ ఏముందిలే’ అనే డైలాగ్ సినిమాల్లో బాగానే అనిపిస్తుంది కానీ.. రియాలిటీలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అందరూ కాదు కానీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి