• Home » Madhya Pradesh

Madhya Pradesh

Begging Ban: బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన నిషేధం.. కీలక నిర్ణయం..

Begging Ban: బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన నిషేధం.. కీలక నిర్ణయం..

నగరంలోని పర్యాటకులు, స్థానికులు, ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Bhupal: నాన్న శవాన్ని 2 ముక్కలు చేద్దాం!

Bhupal: నాన్న శవాన్ని 2 ముక్కలు చేద్దాం!

పరమానందయ్యకు కాళ్లు పడుతూ ఆయన ఇద్దరు శిష్యులు, పరస్పరం గొడవ పడి ఆ కోపాన్నంతా గురువుగారి కాళ్ల మీద చూపుతూ.. చివరికి గొడ్డలితో నరికేందుకు సిద్ధపడిన విధంగానే ప్రవర్తించారు ఆ ఇద్దరు అన్నదమ్ములు.

Maha Kumbh: మహాకుంభ్ రైళ్లపై రాళ్ల దాడి

Maha Kumbh: మహాకుంభ్ రైళ్లపై రాళ్ల దాడి

ఛాతర్‌పూర్, హర్పల్‌పూర్ రైల్వే స్టేషన్లలో జరిగిన ఘటనలపై అధికారులు వెంటనే స్పందించారు. ప్రయాణికుల భద్రతకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 29న మౌన అవావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని, డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని తెలిపారు.

Mallikarjun Kharge: గంగలో మునిగితే పేదరికం పోతుందా?.. ఖర్గే వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

Mallikarjun Kharge: గంగలో మునిగితే పేదరికం పోతుందా?.. ఖర్గే వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని బీజేపీని విమర్శించారు.

Madyapradesh: దేశంలోనే మెుదటిసారి వింత ఘటన.. ఆ పని చేసి అరెస్టయిన భిక్షగాడు..

Madyapradesh: దేశంలోనే మెుదటిసారి వింత ఘటన.. ఆ పని చేసి అరెస్టయిన భిక్షగాడు..

దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త కేసు నమోదు అయ్యింది. భిక్షాటన చేస్తున్న ఓ యాచకుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో భిక్షాటన చేయకూడదనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భిక్షగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

CM Revanth Reddy: జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యప్రదేశ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండోర్ జిల్లా మోవ్‌లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు.

Liquor Ban: 17 మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం..క్యాబినెట్ నిర్ణయం

Liquor Ban: 17 మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం..క్యాబినెట్ నిర్ణయం

అధికారిక సమాచారం ప్రకారం, 1 నగర నిగమ్, 6 నగర్ పాలిక, 5 నగర్ పరిషత్, రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి.

Crime News: మ్యూజిక్ ఎక్కువగా పెట్టారని కంప్లైంట్.. చెప్పినవారిపై దాడి, హత్య..

Crime News: మ్యూజిక్ ఎక్కువగా పెట్టారని కంప్లైంట్.. చెప్పినవారిపై దాడి, హత్య..

ఓ యువతి పక్కింట్లో మ్యూజిక్ ఎక్కువగా పెట్టారని తగ్గించాలని కోరింది. కానీ ఆ యువకులు వినలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. దీంతో ఆవేశపడిన యువకులు యువతి ఇంటికి వచ్చి దాడి చేసి హత్య చేశారు.

Madhya Pradesh: పోలీసుల ఎదుటే కుమార్తెను కాల్చేశాడు

Madhya Pradesh: పోలీసుల ఎదుటే కుమార్తెను కాల్చేశాడు

పెద్దలు కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించి తన ఇష్టప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనుకున్న కుమార్తెను ఆమె తండ్రి కాల్చి చంపారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది.

Viral News: ప్రియుడితో పెళ్లి చేయాలని కోరిన యువతి.. తండ్రి చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Viral News: ప్రియుడితో పెళ్లి చేయాలని కోరిన యువతి.. తండ్రి చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

గ్వాలియర్‌కు చెందిన మహేశ్ గుర్జార్, తనూ(20) తండ్రికుమార్తెలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన విక్కీ, తనూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి