• Home » Madanapalle

Madanapalle

ఆలయ ప్రవేశ నిరాకరణపై చర్యలు తీసుకోండి

ఆలయ ప్రవేశ నిరాకరణపై చర్యలు తీసుకోండి

గ్రామ సమీపంలోని రామాలయంలోకి తాము ప్రవేశించరా దని కొంత మంది ఆంక్షలు పెడుతు న్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని పీలేరు మండలం వేపులబైలు పంచా యతీ రెడ్డివారిపల్లె సమీపంలోని దళిత వాడ గ్రామస్థులు అధికారులను కోరా రు.

కన్వర్షన లేకుండా భూమి అభివృద్ధి చేయవద్దు

కన్వర్షన లేకుండా భూమి అభివృద్ధి చేయవద్దు

మండలంలోని చిప్పిలి గ్రామంలో భూమి ని కన్వర్షన చేయకుండా అభివృద్ధి చేయకుడదని రెవెన్యూ అధికారులు తెలిపారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

వైసీపీ పాపం.. వీఆర్‌వోలకు శాపం

వైసీపీ పాపం.. వీఆర్‌వోలకు శాపం

ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం కులగణన సర్వే చేసేందుకు మొదలుపెట్టిన ప్రక్రయ, వలంటీర్లతో ఇంటింటికీ సర్వే వెరసి కుల ధ్రువీకరణ పత్రాల కోసం చేసిన దరఖాస్తులు రిజెక్ట్‌ (తిరస్కరించబడ్డాయి) అయ్యాయి. వైసీపీ పాలకులు చేసిన కులగణన పాపం నేడు వీఆర్‌వోలకు శాపంగా మారనుంది.

నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు

ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామ ని పీకేఎం-ఉడా వైస్‌ చైర్మన బాబర్‌, డీఎల్పీవో నాగరాజు హెచ్చరించారు.

రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు పరిష్కరించుకోండి

రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు పరిష్కరించుకోండి

మండలంలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న భూ బాధితులు సంబంధిత భూ పత్రాల తో రెవెన్యూ సదస్సులకు హాజరై వాటి ని పరిష్కరించుకోవాలని ఎంపీడీవో రమేష్‌ పేర్కొన్నారు.

సర్టిఫికెట్ల తిరస్కరణపై సబ్‌కలెక్టర్‌ విచారణ

సర్టిఫికెట్ల తిరస్కరణపై సబ్‌కలెక్టర్‌ విచారణ

మదనపల్లె మండలంలో ఐదు నెలల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం చేసిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరించడంపై సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ సుమోటోగా విచారణ చేపట్టారు.

భవనాల నిర్మాణంలో వేగం పెంచాలి

భవనాల నిర్మాణంలో వేగం పెంచాలి

మదనపల్లె ప్రభుత్వ మెడికల్‌ కాలేజి భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ ఆనందరెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక సర్వజన బోధనాస్పత్రి పై అంతస్థులో నిర్మించిన కొత్త భవనాలను ఎస్‌ఈ పరిశీలించారు.

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.

Yamini Krishnamurthy: భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత.. చంద్రబాబు సంతాపం

Yamini Krishnamurthy: భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత.. చంద్రబాబు సంతాపం

భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి(84)(Yamini Krishnamurthy) శనివారం మరణించారు. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి