• Home » Madanapalle

Madanapalle

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

రాష్ట్రంలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతు పనులు

స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతు పనులు

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మంగళవారం విశ్రాంతి సైనికుల జిల్లా సంఘం అధ్యక్షుడు సుబ్ర హ్మణ్యం, టౌటౌన ఎస్‌ఐ రహీం తుల్లా చొరవతో బీఎంఎస్‌ ఆటో యూని యననాయకులు, కార్మికు లు కలిసి రోడ్డుమరమ్మతు పను లు చేపట్టారు.

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

పెద్దమండ్యం మండలానికి ని రంతర విద్యుత సరఫరాకు చ ర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఫైళ్లు దహనమై నేటికి రెండు నెలలు

ఫైళ్లు దహనమై నేటికి రెండు నెలలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ ఫైళ్ల దహనం ఘటన జరిగి నేటికి రెండు నెలలు అవుతోంది. ఈ ఘటనపై సీఐడీ కేసు నమోదు కావడం.. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి భవనంలో కాలిపోయిన వస్తువులు, ఫైళ్లు, ఫర్నీచర్‌ పరిశీలించడమే కాక, రెండుసార్లు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

వరుణదేవుడు కరుణించాలని చండీ యాగం

వరుణదేవుడు కరుణించాలని చండీ యాగం

వరుణదేవుడు కరుణిం చి, వర్షాలు కురిపించాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు దత్త విజయానంద స్వామీజీ పేర్కొన్నారు.

దోబీఘాటులో అవినీతి మకిలీ!

దోబీఘాటులో అవినీతి మకిలీ!

గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది.

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం

మదన పల్లె పట్టణంలో పారిఽశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.

పరిహారం అందేవరకు ఎనహెచ పనులు ఆపాలి

పరిహారం అందేవరకు ఎనహెచ పనులు ఆపాలి

నష్టపరిహారం అందే వరకు జాతీయ రహదారి(ఎనహెచ) చేపట్టరాదని భూబాధితులు డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి