• Home » Madanapalle

Madanapalle

ఉపాఽధి పనుల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలవాలి

ఉపాఽధి పనుల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలవాలి

ఉపాధి హామీ పనుల కల్పనలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రఽథమ స్థానంలో నిలపాల ని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు.

జాబ్‌కార్డులున్న కూలీలకు పనులు కల్పించండి

జాబ్‌కార్డులున్న కూలీలకు పనులు కల్పించండి

తంబళ్లపల్లె నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీ లందరికి వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి కోరారు.

 భూమిని అక్రమించి..మాపైనే కేసులు పెడుతున్నారు

భూమిని అక్రమించి..మాపైనే కేసులు పెడుతున్నారు

మా భూ ములు ఆక్రమించడ మే కాకుండా ప్రశ్నించి నందుకు మాపైనే అక్రమ కేసులు బనా యిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ రైతు కుటుం బం సబ్‌కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టింది.

పోతబోలు సంఘమిత్రపై సీఎం పేషికి ఫిర్యాదు

పోతబోలు సంఘమిత్రపై సీఎం పేషికి ఫిర్యాదు

మదన పల్లె మండలం పోతబోలు గ్రామ సం ఘమిత్ర రూ.50లక్షల దాకా అవినీతికి పాల్పడిందని, ఎస్‌హెచజీ గ్రూపు స భ్యులు జమ చేసిన రుణాలను కాజే సిందని గ్రామానికి చెందిన మహిళలు సీఎం పేషికి ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

రామసముద్రం మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ శనివారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి

చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్‌ చే సి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్‌ చేశారు.

రిజిస్ర్టేషన్లతో కిటకిటలాడిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

రిజిస్ర్టేషన్లతో కిటకిటలాడిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

ఇప్పటి వరకు మంచిరోజులు లేకపోవడం శుక్రవారం మంచి రోజు కావడంతో భూముల రిజిస్ర్టేషన్లకు ప్రజలు తరలి రావడంతో మదనపల్లె సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం జనంతో కిటకిటలాడింది.

ఘనంగా అంకురార్పణ

ఘనంగా అంకురార్పణ

గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కి అంకురార్పణను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిం చారు.

సంక్షోభంలో చేనేత రంగం

సంక్షోభంలో చేనేత రంగం

ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకొంటున్నారు.

ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్న మదనపల్లె టౌనబ్యాంక్‌

ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్న మదనపల్లె టౌనబ్యాంక్‌

ఆర్థిక ప్రగతిలో మదనపల్లె టౌన బ్యాంకు ముం దుకు దూసుకెళ్తోందని బ్యాకు ముఖ్యకార్య నిర్వాహకాధికారి పీవీ ప్రసాద్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి