• Home » Madakasira

Madakasira

JOINT COLLECTOR: రాగి పంట సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి

JOINT COLLECTOR: రాగి పంట సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి

రబీ సీజనలో రైతులు బోరు బావుల కింద రాగిపంట సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని మోరుబాగల్‌ గ్రామంలో రాగి పంట సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు.

STUDENT MURDER: చేతన హత్యపై లోకేశ ఆరా

STUDENT MURDER: చేతన హత్యపై లోకేశ ఆరా

మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు.

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌

పావగడ, తుమకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలించి పోలీసులకు సవాలుగా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పావగడ పోలీసులు అరెస్టు చేశారు.

ARREST: హత్యకేసు నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక

ARREST: హత్యకేసు నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక

భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు.

MLA MS Raju : టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్‌ రాజు

MLA MS Raju : టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్‌ రాజు

మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం టీటీడీ బోర్డు కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మనతోపాటు 23 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు.

ROADS: రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు

ROADS: రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు

ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌అండ్‌బీ డీఈ జగదీష్‌ గుప్తా, ఏఈ నరసింహమూర్తి తెలిపారు.

GUNDUMALA: చంద్రన్నతోనే పేదలకు సంక్షేమం

GUNDUMALA: చంద్రన్నతోనే పేదలకు సంక్షేమం

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

MLA  MS RAJU:మడకశిర డిపోను అభివృద్ధి చేస్తాం

MLA MS RAJU:మడకశిర డిపోను అభివృద్ధి చేస్తాం

మడకశిర డిపోను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. మడకశిర డిపో నుంచి ఉదయం 5 గంటలకు వెళ్లే కర్నూలు సర్వీ్‌సకు కొత్త బస్సును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే అమరాపురం బస్టాండులో జెండా ఊపి గురువారం ప్రారంభించారు.

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

నియోజకవర్గాన్ని అన్నవిధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి పంచాయతీ నాగోనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

MLA MS RAJU :  జగనవి దిగజారుడు రాజకీయాలు

MLA MS RAJU : జగనవి దిగజారుడు రాజకీయాలు

ప్రజలు కష్టాల్లో ఉండి బాధలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందే వ్యక్తి జగన అని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అయితే కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రబాబును చూసి జీర్ణించుకోలేక శిశుపాలుడితో పోల్చడం జగన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వారు గురువారం స్థానిక ఆర్‌ అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి