• Home » Machilipatnam

Machilipatnam

Machilipatnam: వైసీపీ నేత పేర్ని నాని సతీమణి కేసు విచారణ వాయిదా.. ఎందుకంటే..

Machilipatnam: వైసీపీ నేత పేర్ని నాని సతీమణి కేసు విచారణ వాయిదా.. ఎందుకంటే..

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

YSRCP: అజ్ఞాతంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు..

YSRCP: అజ్ఞాతంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు..

కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.

CM Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

 Rice Scam : పేర్ని నాని బియ్యం దందా

Rice Scam : పేర్ని నాని బియ్యం దందా

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌరసరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది.

Machilipatnam : వరి రైతుపై తేమ కత్తి!

Machilipatnam : వరి రైతుపై తేమ కత్తి!

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వరి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు! మధ్యవర్తులు, మిల్లర్లు కుమ్మక్కై ధాన్యంలో తేమ శాతం, ఇతరత్రా కారణాలు చూపి మద్దతు ధరలో భారీగా కోత పెడుతున్నారు.

Machilipatnam: ఇద్దరి మధ్య గొడవలు, కలిసి జీవించలేమని నిర్ణయం.. చివరికి ఏం చేశారంటే..

Machilipatnam: ఇద్దరి మధ్య గొడవలు, కలిసి జీవించలేమని నిర్ణయం.. చివరికి ఏం చేశారంటే..

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన భార్యాభర్తలు ఉప్పాల గోపీకృష్ణ, వాసవి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్నా్ళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి.

Sagara Harati: సాగర హారతితో సముద్ర స్నానాలు ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర..

Sagara Harati: సాగర హారతితో సముద్ర స్నానాలు ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర..

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు.

Krishna Dist.,:  బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

Krishna Dist.,: బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేధించారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి.. బాలురను సురక్షితంగా వారి తండ్రి చెంతకు చేర్చారు.

Missing Case: మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ కలకలం..

Missing Case: మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ కలకలం..

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు (అన్నదమ్ములు) మిస్సింగ్ అయ్యారు. ఉదయం స్కూల్‌కు అని బయలుదేరినవారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Avanigadda: రెచ్చిపోయిన శాండ్ మాఫియా.. అడ్డంగా దొరికిపోయి ఆపై..

Avanigadda: రెచ్చిపోయిన శాండ్ మాఫియా.. అడ్డంగా దొరికిపోయి ఆపై..

ఇసుక ఉచిత పంపిణీ పథకం ప్రారంభం రోజున ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ ఇసుక అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరూ ఇసుక జోలికి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి