• Home » Lucknow

Lucknow

అవిముక్తేశ్వరానంద్‌  : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

అవిముక్తేశ్వరానంద్‌ : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్‌మఠ్‌ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడంతస్తుల భవనం కూలి..ఒకే కుటుంబంలో 10 మంది మృతి

మూడంతస్తుల భవనం కూలి..ఒకే కుటుంబంలో 10 మంది మృతి

భారీ వర్షాల కారణంగా యూపీలోని మేరట్‌లో శనివారం మూడంతస్తుల భవనం కూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు.

Rajnath Singh: దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదు: రాజ్‌నాథ్

Rajnath Singh: దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదు: రాజ్‌నాథ్

భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే ఇవాల్డి భౌగోళిక రాజకీయ పరిస్థితుల రీత్యా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పేందుకు భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’

Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’

అయోధ్యలోని సమాజావాదీ పార్టీ నేత మోయిద్ ఖాన్ (65)తోపాటు రాజు ఖాన్‌పై లైంగిక దాడి ఘటనలో పోలీసులు కేసులో నమోదు చేశారు. 12 ఏళ్ల బాలిక కడుపులో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆమె గర్బవతి అని వైద్యులు వెల్లడించారు.

Lucknow: ఎయిర్‌పోర్ట్‌లో రేడియో ధార్మిక పదార్ధాల కలకలం..రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్

Lucknow: ఎయిర్‌పోర్ట్‌లో రేడియో ధార్మిక పదార్ధాల కలకలం..రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్

విమానాశ్రయంలో రేడియా ధార్మిక పదార్ధాల గుర్తింపు ఉత్తరప్రదేశ్‌‌లో కలకలం సృష్టించింది. లక్నోలోని చౌధరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 కార్గో ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం రొటీన్ తనిఖీల సమయంలో రేడియా ధార్మిక పదార్ధాలను అధికారులు గుర్తించారు.

Wife and Husband: మహాతల్లి.. తన జల్సాల కోసం ఏకంగా భర్తనే..

Wife and Husband: మహాతల్లి.. తన జల్సాల కోసం ఏకంగా భర్తనే..

Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భార్య తన భర్త జీవించి ఉన్నప్పటికీ.. చనిపోయినట్లు ప్రకటించింది. అంతేకాదు.. డెత్ సర్టిఫికెట్ సృష్టించి మరీ ఫైనాన్స్ కంపెనీ..

Yogi Adityanath : పేపర్‌ లీక్‌ చేస్తే రూ.కోటి జరిమానా

Yogi Adityanath : పేపర్‌ లీక్‌ చేస్తే రూ.కోటి జరిమానా

పోటీ/ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడేవారికి యావజ్జీవ ఖైదు, రూ.కోటి ఫైన్‌ వంటి కఠిన శిక్షలు విధించేలా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ‘

Lucknow : ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే పేపర్‌ లీక్‌

Lucknow : ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే పేపర్‌ లీక్‌

ఓవైపు నీట్‌, నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుండగానే, మరోవైపు యూపీలో రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ దర్యాప్తులో విస్మయకర విషయాలు బయటపడ్డాయి.

Brij Bhushan Singh: కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి

Brij Bhushan Singh: కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి

మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఆయన కుమారుడు, కైసర్‌గంజ్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత కరణ్ భూషణ్ సింగ్.. ప్రయాణిస్తున్న కాన్వాయ్ గొండ నగర సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది.

LokSabha Elections: మోదీ రోడ్ షోలో చెప్పిందే.. జరగబోతుంది

LokSabha Elections: మోదీ రోడ్ షోలో చెప్పిందే.. జరగబోతుంది

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి