• Home » London

London

YSRCP: వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

YSRCP: వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే.! ఆంధ్రప్రదేశ్ అడిషినల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) గుర్తున్నారుగా.. అవునులెండి ఈయన్ను ఎవరు మరిచిపోతారు..!. ఆ మధ్య టీడీపీ అధినేత నారా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పొన్నవోలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.! పేరుకే అడ్వకేట్ జనరల్ కానీ..

Lungi: లండన్ వీధుల్లో లుంగీలో యువతి హల్‌చల్.. వైరల్ వీడియో

Lungi: లండన్ వీధుల్లో లుంగీలో యువతి హల్‌చల్.. వైరల్ వీడియో

దక్షిణాది పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే అనేక అంశాల్లో లుంగీ కూడా ఒకటి. అయితే, ఓ యువతి లుంగీ కట్టుకుని హల్‌చల్ చేసింది. లండన్ వీధుల్లో లుంగీపై ఆమె చేసిన క్యాట్ వాక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Hyderabad: దాజీకి ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డు

Hyderabad: దాజీకి ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డు

విద్యా, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో చేసిన విశేష కృషికిగాను శ్రీ రామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు దాజీకి ప్రతిష్ఠాత్మక ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌ అవార్డు లభించింది. గురువారం లండన్‌లోని గిల్ట్‌హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

National : విమానంలో  భారీ కుదుపులు

National : విమానంలో భారీ కుదుపులు

లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్‌) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.

Singapore Airlines: ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర కుదుపులు.. ఒకరు మృతి

Singapore Airlines: ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర కుదుపులు.. ఒకరు మృతి

విమానయాన ప్రయాణంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లండన్‌ నుంచి సింగపూర్‌కు వెళ్లా్ల్సిన ‘సింగపూర్ ఎయిర్‌లైన్స్’ విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో విమానం అల్లకల్లోలమైంది. కుదుపుల తీవ్రతకు ఒక ప్రయాణీకుడు మృత్యువాతపడ్డాడు.

సంపదలో రాజును మించిన   సునాక్‌ దంపతులు!

సంపదలో రాజును మించిన సునాక్‌ దంపతులు!

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, సతీమణి అక్షతా మూర్తి సంపదలో ఆ దేశ రాజు చార్లె్‌స-3ను అధిగమించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల నికర సంపద ఆధారంగా సండే టైమ్స్‌ వార్తా పత్రిక ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. గతేడాది ఇందులో 275వ స్థానంలో నిలిచిన సునాక్‌ దంపతులు.. ఈసారి 245వ స్థానానికి ఎగబాకారు.

Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!

Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!

పేదింటి బిడ్డ సీఎం జగన్‌ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్‌కు విహార యాత్రకు వెళ్లారు.

Bhanuprakash Reddy: జగన్‌ లండన్‌కు కాదు.. యూపీకి వెళ్లాలి

Bhanuprakash Reddy: జగన్‌ లండన్‌కు కాదు.. యూపీకి వెళ్లాలి

Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్‌ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.

CBI Court: జగన్ లండన్‌ పర్యటనపై నేడే తీర్పు...

CBI Court: జగన్ లండన్‌ పర్యటనపై నేడే తీర్పు...

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్‌లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.

CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?

CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్‌ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి