• Home » Lok Sabha

Lok Sabha

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ ఈ చర్చను ప్రారంభించారు.

Delhi: జమిలికి సై

Delhi: జమిలికి సై

జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వేలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వ ఎజెండాలో లేదని వివరించారు. బిల్లు సవరణతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు.

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలు పెరుగుదల, ప్రతినిధులకు బెదిరింపులపై చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నోటీసులు ఇచ్చారు. అలాగే సంభాల్ నుంచి రత్లాం వరకు పెరుగుతోన్న మత హింసపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలని నోటీసులు ఇచ్చారు.

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకి లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు.

ఇందిరాగాంధీ ప్రస్తావనతో గందరగోళం

ఇందిరాగాంధీ ప్రస్తావనతో గందరగోళం

బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో..

S Jaishankar: హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే.. లోక్‌సభలో ప్రకటన

S Jaishankar: హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే.. లోక్‌సభలో ప్రకటన

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాకాండపై జైశంకర్ లోక్‌సభలో శుక్రవారనాడు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024 ఆగస్టు నుంచి హిందువులు, మైనారిటీలపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు.

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.

తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

‘‘బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి.. పరాకాష్టకు చేరినట్లనిపిస్తోంది.

Haryana Assembly Elections: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

Haryana Assembly Elections: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి