• Home » Lok Sabha

Lok Sabha

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో జరిగేది ఇదే

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో జరిగేది ఇదే

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. మరి ఈ ప్రక్రియకు సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతోందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

కాంగ్రెస్ మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను మహిళా ఎంపీలు ఆ లేఖలో తీవ్రంగా ఖండించారు.

లోక్​సభ సమావేశాలు. ప్రత్యక్షప్రసారం..

లోక్​సభ సమావేశాలు. ప్రత్యక్షప్రసారం..

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్‌ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో..

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..

లోక్‌సభలో విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం నాడు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఈ నేపథ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు.

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా..

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా..

విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. దీంతో సభాకార్యక్రమాల ప్రకారం మోదీ చేయాల్సిన ప్రసంగం కూడా గురువారానికి వాయిదా పడింది.

యార్‌ ఏంటి?.. విపక్ష ఎంపీలపై ప్యానెల్‌ స్పీకర్ ఆగ్రహం

యార్‌ ఏంటి?.. విపక్ష ఎంపీలపై ప్యానెల్‌ స్పీకర్ ఆగ్రహం

మంగళవారం నాడు లోక్‌సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో ఎన్డీయే కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

బడ్జెట్ సమావేశాలు.. 8మంది ఎంపీల సస్పెన్షన్..

బడ్జెట్ సమావేశాలు.. 8మంది ఎంపీల సస్పెన్షన్..

బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై వేటు పడింది. స్పీకర్ వైపునకు పేపర్లు విసిరినందుకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

రాహుల్‌కు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు.. శశిథరూర్

రాహుల్‌కు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు.. శశిథరూర్

నరవణే రాసిన పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా రాహుల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్

అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్

భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందనే మాటలు తాను చెప్పినవి కావని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి