• Home » Lok Sabha

Lok Sabha

Lok Sabha:నీట్ పేపర్ లీకేజీపై చర్చకు లోక్‌సభలో విపక్షాల పట్టు..

Lok Sabha:నీట్ పేపర్ లీకేజీపై చర్చకు లోక్‌సభలో విపక్షాల పట్టు..

రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్‌ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.

President Speech: పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి..

President Speech: పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి..

దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

President Speech: ప్రజల ఆకాంక్షాలను నెరవేరుస్తున్నాం.. అభివృద్ధిలో మేమే టాప్

President Speech: ప్రజల ఆకాంక్షాలను నెరవేరుస్తున్నాం.. అభివృద్ధిలో మేమే టాప్

దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.

Speaker of the Eighteenth Lok Sabha : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

Speaker of the Eighteenth Lok Sabha : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.

Lok Sabha 2024: లోక్‌సభలో పవన్‌పై ప్రశంసలు.. వంద శాతం స్ట్రైక్ రేట్ అంటూ ఎంపీ ప్రసంగం..

Lok Sabha 2024: లోక్‌సభలో పవన్‌పై ప్రశంసలు.. వంద శాతం స్ట్రైక్ రేట్ అంటూ ఎంపీ ప్రసంగం..

లోక్‌సభలో మొదటిసారిగా జనసేన పార్టీ ఎంపీలు అడుగుపెట్టారు. ఆ పార్టీ తరపున లోక్‌సభకు ఇద్దరు పోటీచేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి.

Lok Sabha 2024: ఒకే కుటుంబం నుంచి ఐదుగురు ఎంపీల ప్రమాణం..

Lok Sabha 2024: ఒకే కుటుంబం నుంచి ఐదుగురు ఎంపీల ప్రమాణం..

ఎన్నికల్లో గెలవడం అంటే అంతా ఈజీ కాదు.. వార్డు సభ్యుడిగా గెలవడానికే చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. అదే ఎమ్మెల్యే, ఎంపీ కావడమంటే మామూలు విషయమా.. కానీ ఈ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీలు కావడం ఎంతో ఈజీ.

Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌గా తొలి ప్రసంగంలోనే ఓం బిర్లా నోట ఎమర్జెన్సీ మాట..

Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌గా తొలి ప్రసంగంలోనే ఓం బిర్లా నోట ఎమర్జెన్సీ మాట..

పద్దెనిమిదవ లోక్‌సభ స్పీకర్‌గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

Lok Sabha 2024: మోదీ, రాహుల్ కరచాలనం.. సభలో సభ్యులంతా షాక్..

Lok Sabha 2024: మోదీ, రాహుల్ కరచాలనం.. సభలో సభ్యులంతా షాక్..

ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి 18వ లోక్‌సభలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి