Home » Lok Sabha
పార్లమెంటులో ఈవీఎంల అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని తొలగించారన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్సభలో సోమవారం చేసిన ప్రసంగం తీవ్ర దుమారానికి కారణమైంది. కేంద్రప్రభుత్వంపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోక్సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలోనే హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్సభలో స్పష్టం చేశారని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ సీరియస్గా ఎందుకు ఉంటారంటూ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు ప్రధాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతను సీరియస్గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తనకు నేర్పించాయని మోదీ జవాబిచ్చారు.
మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనదైన శైలిలో స్పందించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదులు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు చేసిన ఒక ప్రస్తావనకు సభాపతి ఓం బిర్లా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పెద్దలను గౌరవించడమనే సంస్కృతిని తాను పాటించినట్టు చెప్పారు.
2014 ఎన్నికల వేళ.. స్విస్ బ్యాంక్లోని నల్లధనాన్ని భారత్కు తీసుకు వస్తానని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల వేళ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అదే మోదీ ప్రచారం నిర్వహించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే..
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫోటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునేవారిలో...