• Home » Lok Sabha

Lok Sabha

MP Mahua Moitra : న్యాయమూర్తులు భయపడుతున్నారు

MP Mahua Moitra : న్యాయమూర్తులు భయపడుతున్నారు

ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.

Lalu Prasad Yadav: 'ఎన్నికలకు సిద్ధంకండి.. త్వరలో మోదీ సర్కార్ కూలుతుంది'

Lalu Prasad Yadav: 'ఎన్నికలకు సిద్ధంకండి.. త్వరలో మోదీ సర్కార్ కూలుతుంది'

మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్‌లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.

LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్

LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్

లోక్‌సభలో కాశ్మీరి నేత ఇంజినీర్ రషీద్, ఖలిస్థాన్ అనుకూల నాయకుడు అమృత్‌పాల్ సింగ్ సభ్యులుగా ప్రమాణం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేశారు.

Andhra Pradesh: టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై వైసీపీ సంబరాలు..!

Andhra Pradesh: టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై వైసీపీ సంబరాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ళ వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు.

PM Modi: 'ఆర్థిక అశాంతి'కి కాంగ్రెస్ కుట్ర.. విరుచుకుపడిన ప్రధాని

PM Modi: 'ఆర్థిక అశాంతి'కి కాంగ్రెస్ కుట్ర.. విరుచుకుపడిన ప్రధాని

కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రయోజనకారి కాని ఆర్థిక చర్యలతో దేశంలో 'ఆర్థిక అశాంతి' నెలకొనేందుకు కుట్ర చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ చేస్తోందని తప్పుపట్టారు.

PM Modi: పిల్లాడి తీరులో మార్పు రాలేదు.. రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు

PM Modi: పిల్లాడి తీరులో మార్పు రాలేదు.. రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు

ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లాడి తీర్పులో ఇంకా మార్పు రాలేదని, తనని కొడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడ్చాడని ఎద్దేవా...

PM Modi: ఆ మార్కులు 100కి కాదు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్ల వర్షం

PM Modi: ఆ మార్కులు 100కి కాదు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్ల వర్షం

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై సెటైర్ల వర్షం కురిపించారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడని..

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్‌సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మందలించారు.

Lok Sabha Updates: టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ శబరి ఆగ్రహం..

Lok Sabha Updates: టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ శబరి ఆగ్రహం..

ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్‌సభ (Loksabha)లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు.

PM Narendra Modi: అదే మా మంత్రం.. ప్రధాని మోదీ ప్రసంగంలోకి కీ-పాయింట్స్

PM Narendra Modi: అదే మా మంత్రం.. ప్రధాని మోదీ ప్రసంగంలోకి కీ-పాయింట్స్

అందరికీ న్యాయం అందించడమే తమ మంత్రమని.. ఎవరినీ బుజ్జగించమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పరిపక్వతతో కూడిన తీర్పు ఇచ్చారని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి