• Home » Lok Sabha

Lok Sabha

Parliament Sessions: త్వరలో పార్లమెంటు సమావేశాలు.. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Parliament Sessions: త్వరలో పార్లమెంటు సమావేశాలు.. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్‌లో బిల్లుల జాబితాను విడుదల చేశారు.

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

పశ్చిమ బెంగాల్ డీజీపీగా మళ్లీ రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమత ప్రభుత్వం డీజీపీగా నియమించింది.

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్‌ విప్‌గా సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్‌, మహమ్మద్‌ జావేద్‌లను నియమించింది.

LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్

LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్‌ను నియమించింది. ఇక సభలో చీఫ్ వీప్‌గా కొడిక్కినల్ సురేష్‌‌ను, అలాగే వీప్‌లుగా మాణిక్కం ఠాగూర్, జావేద్‌ను ఎంపిక చేసింది.

Mumbai : యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసు నమోదు

Mumbai : యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసు నమోదు

ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై మహారాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్‌ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో..

Kangana Ranaut : ఆధార్‌ ఉంటేనే అపాయింట్‌మెంట్‌

Kangana Ranaut : ఆధార్‌ ఉంటేనే అపాయింట్‌మెంట్‌

తనను కలవాలంటే ఆధార్‌ కార్డుతో రావాలంటూ నియోజకవర్గ ప్రజలకు మండీ ఎండీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ నిబంధన విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. కంగనా తీరు సరికాదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తోంది.

Meria Kumari : ప్రత్యేక హోదాపై బిహార్‌లో పోరు

Meria Kumari : ప్రత్యేక హోదాపై బిహార్‌లో పోరు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీ‌కి సంధించిన ‘10 అంశాలు’

Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీ‌కి సంధించిన ‘10 అంశాలు’

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.

Nirmala Sitha Raman: 23న కేంద్ర బడ్జెట్‌

Nirmala Sitha Raman: 23న కేంద్ర బడ్జెట్‌

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల రెండో రోజు......

తాజా వార్తలు

మరిన్ని చదవండి