• Home » Lok Sabha

Lok Sabha

Wayanad landslides: 156కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా

Wayanad landslides: 156కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా

కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్‌‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఐదేళ్లలో 3746 మంది అదృశ్యం

ఐదేళ్లలో 3746 మంది అదృశ్యం

తిరుపతి జిల్లా వరకే చూస్తే గడచిన ఐదేళ్ళలో ఏకంగా 3746 మంది బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమయ్యారు.

Nirmala Sitharaman: 2009 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల పేర్లు ప్రస్తావించ లేదు..

Nirmala Sitharaman: 2009 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల పేర్లు ప్రస్తావించ లేదు..

ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని చెప్పారు.

MHA: జమ్మూలో ఈ ఏడాది ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లలో 28 మంది మంది మృతి

MHA: జమ్మూలో ఈ ఏడాది ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లలో 28 మంది మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జూలై 21 వరకూ 11 ఉగ్రదాడుల ఘటనలు, 24 ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది, పౌరులు సహా 28 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు లోక్‌సభలో తెలిపింది.

Wayanad landslides: వయనాడ్‌ను ఆదుకోండి... కేంద్రాన్ని కోరిన రాహుల్ గాంధీ

Wayanad landslides: వయనాడ్‌ను ఆదుకోండి... కేంద్రాన్ని కోరిన రాహుల్ గాంధీ

కేరళలోని వయనాడ్‌‌లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం జరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వయనాడ్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ప్రకృతి వైపరీత్యంలో బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.

Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి

Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి

ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. అయితే అలా ఉన్నత విద్య కోసం వివిధ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారు.

Rahul Gandhi : మోదీ పద్మవ్యూహం.. భయోత్పాతం!

Rahul Gandhi : మోదీ పద్మవ్యూహం.. భయోత్పాతం!

PM Modi and His Government Jointly Built the 'Modern Padma Vyuha', Held People Captive and Created an Atmosphere of Terror in Country.

Rajnath Singh: అగ్నివీరులపై  ప్రకటనకు రెడీ.. రాహుల్‌ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

Rajnath Singh: అగ్నివీరులపై ప్రకటనకు రెడీ.. రాహుల్‌ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

అగ్నివీర్ చక్రాయుధంలో యువత చిక్కుకున్నారని, అగ్నివీరుల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష నేత ఎప్పుడు కోరినా సభలో సమగ్ర ప్రకటనకు తాను సిద్ధమన్నారు.

Snakebite: ‘పాము కాటు మృతుల్లో ప్రపంచంలోనే.. భారత్ అగ్రస్థానం’

Snakebite: ‘పాము కాటు మృతుల్లో ప్రపంచంలోనే.. భారత్ అగ్రస్థానం’

దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సోమవారం లోక్‌సభలో సరణ్ ఎంపీ, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారన్నారు.

Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం

Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం

లోక్‌సభ (Lok Sabha) బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తారాస్థాయిలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి