• Home » Lok Sabha Elections

Lok Sabha Elections

Voter ID: మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు

Voter ID: మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు

దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు(2024 Lok Sabha elections) ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మే 13న నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ప్రతి పౌరులు తమ రాజ్యాంగ హక్కు ప్రకారం ఓటు వేయాలి. కానీ ఓటరు జాబితాలో(voter list) మీ పేరు ఉన్నప్పటికీ, మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే, మీరు ఇతర 12 ఐడీ కార్డులలో దేని సహాయంతోనైనా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Telangana: నేటితో ముగియనున్న ప్రచారం..

Telangana: నేటితో ముగియనున్న ప్రచారం..

నేటి సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.

Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే

Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని.. జైలు నుంచి బయటకి వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు.

PM Modi: ఒడిశాలో మోదీ పర్యటన నేడు.. కీలక ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

PM Modi: ఒడిశాలో మోదీ పర్యటన నేడు.. కీలక ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

ఒడిశాలో సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ బీజేపీ(BJP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒడిశాలో(Odisha) శనివారం ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్నారు.

AP Elections 2024: ఓట్ల పండగకు తరలివెళ్తున్న ప్రజలు..బస్టాండ్లలో భారీగా రద్దీ

AP Elections 2024: ఓట్ల పండగకు తరలివెళ్తున్న ప్రజలు..బస్టాండ్లలో భారీగా రద్దీ

ఏపీ(AP)లో ఐదేళ్లకు ఒకసారి జరిగే ఓట్ల పండుగ మళ్లీ వచ్చేసింది. మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు(ap people) తిరిగి స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్(hyderabad), విజయవాడ(vijayawada) మధ్య బస్సుల్లో రద్దీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది.

Lok Sabha Election 2024: కాంగ్రెస్‌కు వారు డబ్బులు పంపిస్తుంటే.. మోదీ ఏం చేస్తున్నారు.. ఖర్గే సూటి ప్రశ్న

Lok Sabha Election 2024: కాంగ్రెస్‌కు వారు డబ్బులు పంపిస్తుంటే.. మోదీ ఏం చేస్తున్నారు.. ఖర్గే సూటి ప్రశ్న

దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని తీసివేసే బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. దేశపు రాజ్యాంగాన్ని మార్చాలనుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

BRS: బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు.. సజ్జనార్‌పై మండిపడ్డ జీవన్ రెడ్డి

BRS: బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు.. సజ్జనార్‌పై మండిపడ్డ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే కారణంతోనే కాంగ్రెస్ తమపై కక్షకట్టిందన్నారు.

Elections 2024: ఓటు వేస్తున్నారా.. ఇలా చేస్తే జైలే..!

Elections 2024: ఓటు వేస్తున్నారా.. ఇలా చేస్తే జైలే..!

ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్‌లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.

Voter ID Download: ఫోన్‌లో ఓటర్ ఐడీ.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి

Voter ID Download: ఫోన్‌లో ఓటర్ ఐడీ.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి

ఓటు వేసేందుకే కాదు, ఐడీ ప్రూఫుల్లో ఒకటిగానూ ఓటర్‌ ఐడీ ఉపయోగపడుతుంది. అయితే దాన్ని అన్ని వేళలా జేబులో పెట్టుకుని తిరగడం సాధ్యం కాదు. అందుకే భారత ఎన్నికల సంఘం - డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డు దిశగా కృషి చేసింది. 2021లో నేషనల్‌ ఓటర్స్‌ రోజున డిజిటల్‌ ఓటర్‌ ఐడీ(Voter Id)లను అందించింది. అయితే ఇప్పుడు ఎడిట్‌ చేయడానికి వీలు లేని పీడీఎఫ్‌ ఫార్మేట్‌లో స్మార్ట్‌ఫోన్‌ లేదంటే కంప్యూటర్‌ నుంచి డౌన్‌‌లోడ్‌ చేసుకోవచ్చు.

Jagan: జగన్ అక్రమాస్తుల కేసులు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేసులో ట్విస్ట్

Jagan: జగన్ అక్రమాస్తుల కేసులు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ(ap elections 2024) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జగన్(Jagan mohan reddy) అక్రమాస్తుల కేసులు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణ రాజు(raghurama krishnam raju) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి