• Home » Lok Sabha Election 2024 Live Updates

Lok Sabha Election 2024 Live Updates

LokSabha Elections: పోస్టాఫీసులకు క్యూ కడుతున్న మహిళలు ఎందుకుంటే..?

LokSabha Elections: పోస్టాఫీసులకు క్యూ కడుతున్న మహిళలు ఎందుకుంటే..?

న్నికల వేళ.. పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. ఓ పుకారు బెంగళూరు మహానగరంలో షికారు చేస్తుంది. దీంతో ఆ నగరంలోని ముస్లిం మహిళలంతా ఖాతాలను తెరిచేందుకు పోస్టాఫీసులకు పోటెత్తుతున్నారు.

Lok Sabha Elections: ఢిల్లీలో లక్షకు పైగా పోలింగ్ సిబ్బంది.. ఓటర్లకు స్విగ్గీ, జొమాటో కూపన్లు

Lok Sabha Elections: ఢిల్లీలో లక్షకు పైగా పోలింగ్ సిబ్బంది.. ఓటర్లకు స్విగ్గీ, జొమాటో కూపన్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షకు మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.కృష్ణమూర్తి తెలిపారు. ఉత్తర భారతదేశంలో వడగాలులు వీస్తుండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

LokSabha Elections: ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సూచన

LokSabha Elections: ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సూచన

దేశంలో ప్రజాస్వామ్యంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఢిల్లీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ విజ్జప్తి చేశారు. అందుకోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లకు ఆమె సూచించారు. ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని ఢిల్లీ ఓటర్లకు తెలిపారు.

Supreme Court : పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లో వివరాలన్నీ ఇవ్వాలి

Supreme Court : పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లో వివరాలన్నీ ఇవ్వాలి

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట

సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఆరో దశ బరిలో   92 మంది మహిళలు

ఆరో దశ బరిలో 92 మంది మహిళలు

లోక్‌సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) విశ్లేషించింది.

  Loksabha Elections: మోదీకి ఇల్లు లేదు, కారు కూడా..

Loksabha Elections: మోదీకి ఇల్లు లేదు, కారు కూడా..

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్‌ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..

Lok Sabha Election 2024 Live Updates: లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Lok Sabha Election 2024 Live Updates: లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.

AP Elections 2024: టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గుండా దాడి.. వీడియో వైరల్

AP Elections 2024: టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గుండా దాడి.. వీడియో వైరల్

పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.

Lok Sabha Polls 2024:  ఆ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. ఈవీఎంల తరలింపు

Lok Sabha Polls 2024: ఆ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. ఈవీఎంల తరలింపు

తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి