Home » Liquor rates
Liquor Rates: మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్త. లిక్కర్ రేట్స్ భారీగా తగ్గాయి. త్వరలో న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో లిక్కర్ లవర్స్కు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మద్యం దుకాణాల నిర్వాహకులపై చిందులు తొక్కారు.
రాష్ట్రంలో మద్యం వ్యాపారం గందరగోళంగా మారింది. పాలసీ సమయంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసిన వ్యాపారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు ‘ప్రీమియం స్టోర్లు’ అందుబాటులోకి రానున్నాయి.
మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. ఈ విషయంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ జరిమానాలను పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
జగన్ ప్రభుత్వం దిగిపోవడంతో ‘జే ట్యాక్స్’ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్కు, మద్యం ధరలకు సంబంధం ఏంటంటే... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే.
మద్యం వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రావడంలేదని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దాంట్లో సగమే మార్జిన్(లాభం) వస్తోందని గగ్గోలు పెడుతున్నారు.
ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) దేశంలో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మద్యం కోసం సగటున ఓ వ్యక్తి చేసిన ఖర్చులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో..
ఏదో ఊహించుకుని, భారీ లాభాలు వస్తాయన్న అంచనాతో లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారంలోకి దిగితే చివరికి నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని లైసెన్స్దారులు లబోదిబోమంటున్నారు.
మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు.