• Home » Liquor rates

Liquor rates

మందుబాబులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మందుబాబులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మందుబాబులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అందులోభాగంగా కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూరిమెంట్‌ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతుంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

TG : బీరు మరింత ప్రియం!

TG : బీరు మరింత ప్రియం!

రాష్ట్రవ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నట్టు తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు(బ్రూవరీల) ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.

CM Chandrababu: ఏపీలో నూతన మద్యం విధానం అమలు..

CM Chandrababu: ఏపీలో నూతన మద్యం విధానం అమలు..

అమరావతి: ఏపీలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది.

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!

మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.

CM Chandrababu: వైసీపీ ఎక్సైజ్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం..

CM Chandrababu: వైసీపీ ఎక్సైజ్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల్లో గత వైసీపీ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మండిపడ్డారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన వైసీపీ మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.

National News: భర్తలతో మద్యం మానిపించడం ఎలా.. భార్యలకు మధ్యప్రదేశ్ మంత్రి చిట్కాలు..

National News: భర్తలతో మద్యం మానిపించడం ఎలా.. భార్యలకు మధ్యప్రదేశ్ మంత్రి చిట్కాలు..

ఇంట్లో భార్యలు ఎక్కువుగా ఇబ్బంది పడే సమస్యల్లో ఒకటి.. తన భర్త ఎక్కువుగా మద్యం తాగుతున్నారని.. అలాగే కేవలం భర్తలే కాదు.. కుటుంబంలో ఎవరైన సభ్యులు మద్యానికి బానిసగా మారితే ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట పరిధిలో శిక్షపడేలా చేస్తామన్నారు.

Hyderabad: బ్రాండెడ్‌ బీర్ల కొరత..

Hyderabad: బ్రాండెడ్‌ బీర్ల కొరత..

ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్‌సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్‌ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్‌ బీర్ల కొరత భారీగా ఉంది.

Telangana: తెలంగాణలో కొత్త బీర్లు..

Telangana: తెలంగాణలో కొత్త బీర్లు..

హైదరాబాద్, మే 27: ఇన్ని రోజులు ఏపీలో(Andhra Pradesh) మాత్రమే కొత్త కొత్త పేర్లతో బీర్లను చూశారు.. ఇప్పుడు తెలంగాణలోనూ(Telangana) కొత్త బీర్లు కిక్కు ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త కొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ ..

LIQUOR : లెక్క ఇస్తేనే చుక్క!

LIQUOR : లెక్క ఇస్తేనే చుక్క!

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్లీ పాత పద్ధతిలో నగదు లావాదేవీలే జరుపుతున్నారు. పోలింగ్‌కు వారం రోజుల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను (ఫోన పే, గుగూల్‌ పే) మాత్రమే అనుమతించారు. ఆయా రోజుల్లో ఎక్కడా నగదు తీసుకోలేదు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌ జరిగింది. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను బంద్‌ చేశారు. జిల్లాలో 127 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో ప్రస్తుతం నగదు లావాదేవీలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి