Home » Liquor Lovers
మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచుతామన్న గత సీఎం జగన్ అన్నట్టుగానే మందుబాబుల జేబులు ఖాళీ చేశారు.
డిసెంబరు 31 అంటేనే.. మద్యం ప్రియులకు పండుగే పండుగ.. వారిని సంతృప్తి పరిచేందుకు మద్యం దుకాణాల నిర్వాహకులు డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో క్వార్టర్ రూ.99 రకాల హవా పెరిగిపోతోంది. క్రమంగా లిక్కర్ మార్కెట్ను ఆక్రమిస్తోంది.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోని ఎటపాక మండలంలో రెండు గ్రామాల్లో సారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేశారు.
రాష్ట్రంలో నాటుసారాపై టీడీపీ కూటమి ప్రభుత్వం యుద్ధభేరి మోగించేందుకు సిద్ధమైంది. దశలవారీగా ఏపీని నాటుసారా రహితంగా మార్చేందుకు మరోసారి నవోదయం కార్యక్రమం చేపట్టనుంది.
Liquor Rates: మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్త. లిక్కర్ రేట్స్ భారీగా తగ్గాయి. త్వరలో న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో లిక్కర్ లవర్స్కు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మద్యం దుకాణాల నిర్వాహకులపై చిందులు తొక్కారు.
రాష్ట్రంలో మద్యం వ్యాపారం గందరగోళంగా మారింది. పాలసీ సమయంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసిన వ్యాపారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు ‘ప్రీమియం స్టోర్లు’ అందుబాటులోకి రానున్నాయి.
మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. ఈ విషయంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ జరిమానాలను పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.