Home » Liquor Lovers
కాకినాడ జిల్లాలో వివిధ కేసుల్లో ఎస్ఈబీ, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన రూ.1.25 కోట్ల విలువైన అక్రమ మద్యం, నాటుసారాను ధ్వంసం చేశారు.
తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 39కి చేరింది. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది మద్యం(alcohol) సేవిస్తారు. కొంతమంది తమ బాధలను మరచిపోవడానికి మద్యం సేవిస్తే..మరికొంత మంది మాత్రం వినోదం కోసం సేవిస్తారు. అయితే పలువురు మాత్రం అతిగా మద్యపానం సేవించడం వల్ల వారికి వారు నియంత్రణ కోల్పోతారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి చేసిన వింత చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్ పడింది. ఐదు కంపెనీలకు ఇటీవలే ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నిలిపివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్ణయం
అరుదైన చిత్రకళగా, వారసత్వ సంపదగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చేర్యాల నకాశీ చిత్రాలను మద్యం సీసాలపై ముద్రించడంతో చిత్రకారులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు గతంలో గ్రామదేవతల చరిత్రలు, ఇతిహాసాల వివరణతో పాటు బొమ్మల తయారీ, టీ షర్ట్లు, భోజన ప్లేట్లు, ఇతరాత్ర వస్తువులపై నకాశీ చిత్రాలను ముద్రించేవారు.
బీర్లలో పాపులర్ బ్రాండ్ అయిన కింగ్ఫిషర్ మద్యం డిపోలకు చేరుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్: కొత్త రకం మోసం హైదరాబాద్లో వెలుగుచూసింది. పబ్ యజమానులే కొంతమంది యువతులతో కలిసి డేటింగ్ యాప్ నిర్వహిస్తూ కొత్త మోసానికి తెరలేపారు. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని డబ్బులు కొట్టేసేలా పబ్బు యజమానులు యువతులను ఎరవేయడం బయటపడింది.
ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది.
బీరు వార్పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణలో సరఫరా చేసుకోవడానికి మధ్యప్రదేశ్కు చెందిన సోం డిస్టిలరీస్కు అనుమతి ఇచ్చినట్లు ఎట్టకేలకు వెల్లడించారు.
కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి వారం రోజులు కూడా కాలేదు! ఈ మధ్య కాలంలో మంత్రివర్గమూ సమావేశం కాలేదు. కానీ, తమ కంపెనీకి చెందిన ప్రముఖ