Home » Land Titling Act
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.
సంపద సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అప్పులు తగ్గించి సంపద సృష్టించడం రాష్ట్ర విజన్ అని ఇటీవలే ప్రకటించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాలో పరిధిలో
కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్లో అరబిందో నిర్మిస్తున్న గేట్వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు అందింది.
‘‘లోపభూయిష్ఠమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారు పాస్పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ చక్కదిద్ది, భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వైసీపీ నేతలు పేదలను బెదిరించి వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన భూముల రీసర్వే లోపాల పుట్టని తేలిపోయింది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులోనే లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, శివారు మునిసిపాలిటీ.. ఇలా ప్రాంతమేదైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిది ఒకే విధానం. నిర్మాణాలకు అనుమతులు పొందడంలో, కొనుగోలుదారులను మోసం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అనేక మంది మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు. ఆ క్రమంలోనే కొంచెం డబ్బును ఇళ్లు లేదా భూమి కొనుగోలు కోసం ఆదా చేస్తుంటారు. అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మాత్రం మోసపోతుంటారు. అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.