• Home » Land Titling Act

Land Titling Act

 Forest Dept :  సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

Forest Dept : సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.

Land Sale : చీకటి జీవోతో బేరం!

Land Sale : చీకటి జీవోతో బేరం!

సంపద సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అప్పులు తగ్గించి సంపద సృష్టించడం రాష్ట్ర విజన్‌ అని ఇటీవలే ప్రకటించారు.

YS Jagan: ఆ చీకటి జీవో సంగతి చూడండి!

YS Jagan: ఆ చీకటి జీవో సంగతి చూడండి!

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాలో పరిధిలో

Aurobindo Group :  కొండనూ కొట్టేశారు

Aurobindo Group : కొండనూ కొట్టేశారు

కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్‌లో అరబిందో నిర్మిస్తున్న గేట్‌వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్‌ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....

 Victim's Complaint : ఆళ్ల నా భూమిని కబ్జా చేశారు

Victim's Complaint : ఆళ్ల నా భూమిని కబ్జా చేశారు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు అందింది.

CM Chandrababu : భూ వివాదాలపై టాస్క్‌ఫోర్స్‌

CM Chandrababu : భూ వివాదాలపై టాస్క్‌ఫోర్స్‌

‘‘లోపభూయిష్ఠమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తెచ్చి పట్టాదారు పాస్‌పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ చక్కదిద్ది, భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.

Land Grabbing : వైసీపీ హయాంలో స్వాహా పర్వం

Land Grabbing : వైసీపీ హయాంలో స్వాహా పర్వం

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వైసీపీ నేతలు పేదలను బెదిరించి వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు.

 Land Resurvey : ‘రీసర్వే’ లోపాల పుట్ట!

Land Resurvey : ‘రీసర్వే’ లోపాల పుట్ట!

గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన భూముల రీసర్వే లోపాల పుట్టని తేలిపోయింది. ఈ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులోనే లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి.

ప్రైవేటు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు

ప్రైవేటు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, శివారు మునిసిపాలిటీ.. ఇలా ప్రాంతమేదైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిది ఒకే విధానం. నిర్మాణాలకు అనుమతులు పొందడంలో, కొనుగోలుదారులను మోసం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Property Alert: భూమి కొనుగోలు చేస్తున్నారా.. ఈ డాక్యుమెంట్ల తనిఖీ తప్పనిసరి..

Property Alert: భూమి కొనుగోలు చేస్తున్నారా.. ఈ డాక్యుమెంట్ల తనిఖీ తప్పనిసరి..

అనేక మంది మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు. ఆ క్రమంలోనే కొంచెం డబ్బును ఇళ్లు లేదా భూమి కొనుగోలు కోసం ఆదా చేస్తుంటారు. అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మాత్రం మోసపోతుంటారు. అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి