Home » Land Titling Act
స్వర్ణాంధ్ర నగర్లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వైసీపీ కార్యకర్త శ్రీదేవి ఆక్రమించుకోవడంతో పాఠశాలను పక్కనే ఉన్న పశువుల పాకలో నిర్వహిస్తున్నారని..
ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రజల నుంచి తీసుకుంటున్న ఫిర్యాదులపై కార్యదర్శుల సదస్సులో సమీక్షించారు.
కబ్జాదారుల దందాలతో భూ సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది బాధితులు న్యాయం కోసం టీడీపీ నేతలకు మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు రెవెన్యూ శాఖ...
కానీ తన భూమినే కాపాడుకోవడం మరిచారు. ఆయన మరెవరో కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబే..!
‘ఫ్రీ హోల్డ్’ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కూటమి సర్కారు నిషేధం విధించింది. నెలలు గడుస్తునప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది.
రిజిస్ర్టేషన్ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు గవాస్కర్ అండతో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బోగస్ డాక్యుమెంట్లతో తమ స్థలాన్ని కబ్జా చేసి....
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు వెలకట్టడకపోవడం, ఆస్తులు కలిగి ఉన్నా సరైన రికార్డులు లేకపోవడం వంటి కారణాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితి ఉంది.
వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది బాధితులు టీడీపీ గ్రీవెన్స్కు బారులు తీరారు.